విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ చారి

మనవార్తలు ,రామచంద్రపురం: విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ ఇన్చార్జిగా బి.నారాయణ చారిని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు అశోక్ చారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు .అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ స్థానిక నాయకుల మండల అధ్యక్షులు సంపూర్ణ మద్దతుతో నారాయణ చారిని నూతన నియోజకవర్గ ఇన్చార్జిగా ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు విశ్వకర్మల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం నారాయణచారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొత్తగా […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి చెవిటి, మూగ ఛాంపియన్ షిప్

మనవార్తలు ,పటాన్ చెరు; దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఐదవ చెవిటి, మూగ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో శారీరక లోపం ఉందని చింతించాల్సిన అవసరం లేదని, మానసిక ధైర్యంతో […]

Continue Reading

పటాన్ చెరులో ఏషియన్ మెడికల్ డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు లోని శాంతినగర్ కాలనీలో ఏషియన్ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు; ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున సత్వర నాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది నివాస గృహాలు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయాయి. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో 9 మందికి పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల సొంత నిధులను అందజేశారు. […]

Continue Reading

పటాన్ చెరు కోర్టును వెంటనే ప్రారంభించండి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు మనవార్తలు ,పటాన్ చెరు; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర […]

Continue Reading

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్ఎగ్జాట్ సంస్థ

మనవార్తలు, శేరిలింగంపల్లి : ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్ఎగ్జాట్, పర్ ఫెక్ట్ స్కిల్స్ సంస్థలు ప్రత్యేక శిక్షణ నిస్తున్నట్లు పర్ ఫెక్ట్ స్కిల్స్ డైరెక్టర్ అమిత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇందులో భాగంగా శనివారం రోజు కొండాపూర్ లోని వైట్ ఫీల్డ్ లోని వర్క్ పెల్లాలోని సంస్థ ఆవరణలో నిర్వహించిన వాక్ ఇన్ కు సుమారు 4 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ […]

Continue Reading

భవన యజమాని గోపాలకృష్ణ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదు _ పిస్తా హౌస్ నిర్వాహకులు

_భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఈ ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతున్నాం _పిస్తా హౌస్ నిర్వాహకులు క్రాంతి కుమార్, రాఘు. మనవార్తలు ,పటాన్ చెరు; ముత్తంగి పిస్తాహౌస్ వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మేరకు తన కార్యాలయంపై ఈ నెల పన్నెండు వ తేదీన దాదాపు నలభై మంది గూండాలు దాడి చేసి ఎనిమిదిలక్షల నగదు అపహరించి ఇరవై లక్షల మేర ఆస్తులు […]

Continue Reading

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ పోటీలకు _ఒక లక్ష 30 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ నెల 29, 30, 31 తేదీలలో BHEL లో నిర్వహించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహన కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లక్ష 30 వేల రూపాయల […]

Continue Reading

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాల విద్యార్థి

మనవార్తలు ,నంద్యాల : మొన్న వెలుబ‌డిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండ‌వ స్థానాన్ని సాధించాడ‌ని క‌ళాశాల డైరెక్ట‌ర్లు ఎం.చంద్ర‌మౌళిశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేట‌గిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మ‌ధ్య‌లో రావ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. స‌బ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో […]

Continue Reading

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్

_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి _సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మనవార్తలు ,పటాన్ చెరు; రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ […]

Continue Reading