దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని వినతి

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిగచ్చిబౌలి డివిజన్ లో గల దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గచ్చిబౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో గల దేవాలయాల వద్ద భోనాలతో తమ మొక్కులు చెల్లించుకొనున్న నేపథ్యంలో అన్ని దేవాలయాల వద్ద గుంతలు పూడ్చివేసి, […]

Continue Reading

మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు; రాష్ట్రంలోని మహిళా సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.నాబార్డ్ వారి సౌజన్యంతో ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వృత్తి నైపుణ్యం పెంచేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలను సద్వినియోగం […]

Continue Reading

ఇండో – కొరియా ప్రాజెక్టును సందర్శించిన కొరియా బృందం…

మనవార్తలు ,పటాన్ చెరు; దక్షిణ కొరియా ప్రభుత్వ మద్దతుతో , ఇండో – కొరియన్ ప్రాజెక్టులో భాగంగా గీతమ్ హెదరాబాద్లో ఏర్పాటు చేసిన నాలుగు విండ్ టర్బెన్లను నలుగురు సభ్యులతో కూడిన కొరియా బృందం బుధవారం సందర్శించింది . గాలి వేగాన్ని పర్యవేక్షించడం , స్వదేశీ – కొరియా నమూనాల పనితీరును పోల్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు . ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో తలెత్తే సాంకేతిక […]

Continue Reading

ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు బస్తీ దవాకనాలు ఏర్పాటు చేశాం_మంత్రి హరీష్ రావు

మనవార్తలు ,అమీన్ పూర్: ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తిని పోగెట్టుఎందుకు పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు అందుతున్నాయని అన్నారు.నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బస్తీ […]

Continue Reading

పేదలకు సేవ చేసే నాయకుడే నిజమైన ప్రజా నాయకుడు అందుకు ప్రతిరూపమే జీఎంఆర్ – మంత్రి హరీష్ రావు

_నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _ఎమ్మెల్యే జిఎంఆర్ పై మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు మనవార్తలు ,పటాన్ చెరు; నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.మంగళవారం మధ్యాహ్నం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ విద్యార్థులకు నోటు పుస్తకాల […]

Continue Reading

నిరాధార ఆరోపణలతో నెహ్రూ-గాంధీ కుటుంబాపై బీజేపీ కుట్ర: ఉత్తమ్ కుమార్ రెడ్డి

_జూలై 21, 22 తేదీల్లో నిరసనల్లో పాల్గొనాలి. కాంగ్రెస్ క్యాడర్ కు ఉత్తమ్ పిలుపు మనవార్తలు ,హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకు నిరసనగా ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా […]

Continue Reading

ఘనంగా యువ నాయకుని జన్మదిన వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కు చెందిన ప్రముఖ బిల్డర్, సంఘసేవకుడు, టీఆరెస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు కొడుకు మిరియాల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం జన్మదిన వేడుకలు మంగళవారం రోజు అశోక్ నగర్ లోని హోటల్ సితార గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మరియు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీష్ గౌడ్, శ్రీకాంత్, నాన్నే శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, మెట్టు […]

Continue Reading

పటాన్ చెరు రైల్వే స్థలం డంపింగ్ యార్డ్ గా మార్చారు

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు రైల్వే స్థలం ఒక చెత్త డంపింగ్ గా మారింది అని కార్మిక నాయకులు జనం పల్లి కమల్ అన్నారు .వందలాది స్కూల్ పిల్లలు ఆ దారి వెంట స్కూలుకు వెళ్తారు మార్కెట్ కమిటీ కూరగాయల చెత్త జిహెచ్ఎంసి చెత్త తో దారంతా నింపేశారు, పోవడానికి దారి లేక ఎంతో దూరం చుట్టూ తిరిగి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ,స్థానికంగా ఉన్న కాలనీలకు దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారు. స్థానిక […]

Continue Reading

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్రీ సి.వి.ఆనంద్‌

_సిమ్లా నుండి మనాలి వరకు జరిగే ఇన్ఫెనిటి రైడ్‌‘‘22లో పాల్గొంటున్న లక్ష్మీ మంచు & రెజీనా కసండ్రా మనవార్తలు ,హైదరాబాద్: భారతదేశానికి మరియు ఎఎమ్‌ఎఫ్‌కు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌  సి.వి.ఆనంద్‌ ,శారీరక వైకల్యానికి గురైన వ్యక్తులు క్రీడా వృత్తిని ఎంచుకునేలా సహాయం చేయడంతోపాటు వారికి స్వీయ-పోషణను అందిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ అయిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌), పారా`అథ్లెట్లు ఎఎమ్‌ఎఫ్‌లో శిక్షణ తీసుకున్న […]

Continue Reading

అధికార పార్టీ ఒత్తిళ్లకు తగ్గేది లేదు – కాట శ్రీనివాస్ గౌడ్

_ సస్పెన్షన్ ఆనంతరం తిరిగి బాధ్యతలు చేపట్టిన – సర్పంచ్ నీలమ్మ మనవార్తలు, గుమ్మడిదల: అధికార పార్టీ ఒత్తిళ్లకు తగ్గేది లేదని టాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ పై అధికార పార్టీ నాయకులు నిధుల దుర్వినియోగం అభియోగం మోపి పదవి నుంచి తప్పించారు ఆరునెలల పాటు విచారణ జరిపిన అధికారులు తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఈ […]

Continue Reading