శ్రీ సాయి త్రిశూల్ సేవ సమితి సునీల్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఫలహారపు బండి ఊరేగింపు
మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి పోతురాజుల నృత్యాలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ ఘనంగా గజమాలతో స్వాగతం అలిగారు . అనంతరం మాట్లాడుతూ ఆషాడ మాసం బోనాలు పురస్కరించుకొని పలారం బండి ఊరేగింపు నిర్వహించాము ఇస్నాపూర్ గ్రామం మరియు పటాన్ చెరు నియోజకవర్గం రాష్ట్ర […]
Continue Reading