ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమవంతు కృషి చేస్తాం – బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,తెల్లాపూర్ _ విద్యా భారతి పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం ఐదు లక్షల విరాళం అందించిన గడీల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ […]
Continue Reading