సమైఖ్య భారత వనికోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని_బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని ,శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక […]

Continue Reading

ఫార్మసీ , ఫార్మాస్యూటికల్ సెన్సైస్పె జాతీయ సదస్సు ….

మనవార్తలు ,పటాన్ చెరు; గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఆగస్టు 5 , 2022 న ‘ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ‘ ( సీపీపీఎస్ -2022 ) పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ‘ డేటా సెన్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్ ‘ నేపథ్యంలో దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు […]

Continue Reading