పాఠశాలలో కనీస మౌళిక వసతులు కరువు – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,పటాన్ చెరు; ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు చెబుతున్నారని పేరుకే మన మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతుందని విమర్శించారు. పాలకుల మాటలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేదని గడీల […]
Continue Reading