పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

_ఆందోళన చేపట్టిన ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ సభ్యులు మనవార్తలు ,ప‌టాన్ చెరు: శనివారం పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము చట్టబద్ధంగా కొన్న ఫ్లాట్లలో కొంతమంది తమను ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని, తమకు సహకరించాల్సిన పంచాయతీ యంత్రాంగం బడా బాబులకు వత్తాసు పలుకుతూ తమకు సంబంధించిన రికార్డులేవీ పంచాయతీ కార్యాలయం లో లేవని చెబుతుండటంపై ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం పాటి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శని […]

Continue Reading

మనసున్న మహారాజు గూడెం మహిపాల్ అన్న

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస _కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనవార్తలు ,ప‌టాన్ చెరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  అండగా నిలిచారు.ప‌టాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే వెంకటేష్ భార్య సైతం […]

Continue Reading

కన్నుల పండువగా గీతం పదమూడో స్నాతకోత్సవం…

– గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన – శాంతా సిన్హా , అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టరేట్లు – 38 మంది పరిశోధక విద్యార్థులు , దాదాపు 1,346 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం – అత్యుత్తమ ప్రతిభ చాటిన 18 మందికి బంగారు పతకాలు మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 13 వ స్నాతకోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు . గీతం అధ్యక్షుడు […]

Continue Reading

వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందజేస్తున్న విజేత సూపర్ మార్కెట్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : ప్రతీ వస్తువు కలుషితమవుతున్న ఈ రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విజేత సూపర్ మార్కెట్ అందజేస్తుందని కొండాపూర్ బ్రాంచ్ భవన యజమాని కృష్ణారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 88 వ బ్రాంచ్ ను శుక్రవారం రోజు విజేత సూపర్ మార్కెట్ ఎం.డి జగన్మోహన్ రావు తో కల్సి ప్రారంభించారు. మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ వాటి […]

Continue Reading

కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి

– టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్ – ఎమ్మెల్యే కాలే యాదయ్య – మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ – కె.వి.రమణారెడ్డి పదవి విరమణ మనవార్తలు ,ప‌టాన్ చెరు: కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి అని టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం ఓడిఎఫ్ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ […]

Continue Reading

బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం

_జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,ప‌టాన్ చెరు: జిహెచ్ఎంసి పరిధిలోని ప‌టాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సత్వరమే నిధులు కేటాయించాలని బల్దియ కమిషనర్ లోకేష్ కుమార్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.డివిజన్లో అభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై ఇటీవల రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం […]

Continue Reading

నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్ పరీక్ష…

_గీతం పరీక్షా కేంద్రంలో 2,635 మంది విద్యార్థుల హాజరు మనవార్తలు ,ప‌టాన్ చెరు: జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్ష శనివారంతో ముగియనుందని , దీనికి 2,635 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సంగారెడ్డి సిటీ కో – ఆర్డినేటర్ ఇ.జ్యోతిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈనెల 25 న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు పిస్టుల పద్ధతిలో ( ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 […]

Continue Reading

మత్స్యకారుల‌కు చేప పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

– అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట మనవార్తలు ,ప‌టాన్ చెరు: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ, ప్రత్యేక కృషితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవిప్లవం వచ్చిందని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్కుల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారులతో కలిసి 50 వేల చేప పిల్లలను ఎర్రకుంటలో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వమే మత్స్యకారులు, ముదిరాజ్ […]

Continue Reading

హెచ్ సి ఏ లో మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యత్వానికి సహకరించండి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు వినతి మనవార్తలు ,ప‌టాన్ చెరు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప‌టాన్ చెరుపట్టణానికి చెందిన మైత్రి క్రికెట్ క్లబ్ కు సభ్యత్వం అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ను కోరారు. గతంలో ప‌టాన్ చెరు పరిధిలోని ఇక్రిసాట్ టీంకు హెచ్ సి ఏ సభ్యత్వం కలిగి ఉండేదని, చాలా రోజులుగా పోటీల్లో పాల్గొనలేకపోవడంతో […]

Continue Reading

శ్రీ సాయి త్రిశూల్ సేవ సమితి సునీల్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఫలహారపు బండి ఊరేగింపు

మనవార్తలు ,ప‌టాన్ చెరు: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా  నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి పోతురాజుల నృత్యాలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ ఘనంగా గజమాలతో స్వాగతం అలిగారు . అనంతరం  మాట్లాడుతూ ఆషాడ మాసం బోనాలు పురస్కరించుకొని పలారం బండి ఊరేగింపు నిర్వహించాము ఇస్నాపూర్ గ్రామం మరియు పటాన్ చెరు నియోజకవర్గం రాష్ట్ర […]

Continue Reading