గీతము సందర్శించిన అమెరికా వర్సిటీ ప్రతినిధులు..

మనవార్తలు ,పటాన్ చెరు : అమెరికాలోని ట్రాయ్ విశ్వవిద్యాలయం , కంప్యూటర్ సెన్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ కుమార్ , రిక్రూట్మెంట్ సలహాదారు అనిందిత హాల్డర్లు గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు . ట్రాయ్ విశ్వవిద్యాలయం , గీతం మధ్య భావి విద్యా సహకారం గురించి ఆ ప్రతినిధులు చర్చించినట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు వెల్లడించారు . చర్మ ఆరోగ్య పర్యవేక్షణ , రవాణా డేటా […]

Continue Reading

పదోతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థుల ప్రతిభ

మనవార్తలు, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు విడుదలైన ఎస్‌ఎస్‌సి ఫలితాలలో ఎప్పటిలాగే మియాపూర్‌ బ్రాంచ్‌ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చూపారు. టాప్‌ గ్రేడులను సాధించి తమ ప్రతిభను చాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో త్రివేణి పాఠశాల సంచలన రికార్డును సాధించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభి మ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్‌ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. మియాపూర్‌ […]

Continue Reading

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చంద్రశేఖర్

_అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ను ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్  కమిటీ సభ్యుడిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

ధ్వజస్తంభం నిర్మాణానికి 2 లక్షల 55 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి.

మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు. కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామ పరిధిలోని పెద్దమ్మ గడ్డ తండా లో నిర్మిస్తున్న శ్రీ భవాని మాత మరియు శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్తంభం ఏర్పాటుకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు తన సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారి […]

Continue Reading

ప్రతిభను వెలిగి తీసేందుకు ” రూం టూ రీడ్

మనవార్తలు ,పటాన్ చెరు : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలిగి తీయడంతో పాటు విద్యార్థులు చదవడం , రాయడంలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో ‘ రూం టూ రీడ్ ‘ అనే స్వచ్చంద సంస్థ కృషి చేయడం అభినందనీయని భానూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు . బుధవారం భానూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ‘ రూం టూ రీడ్ ‘ లైబ్రరీ మేళ కార్యక్రమం నిర్వహించారు . ఇందులో […]

Continue Reading