ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఉన్నత విద్యావంతుల బోధన.ఇంగ్లీష్ మీడియంలోను తరగతులు.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం _అద్భుతమైన ఫలితాలు సాధించాలి _తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభం మనవార్తలు , అమీన్పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కోట్లాది రూపాయలు కేటాయించడం జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం […]

Continue Reading

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

_పుట్టినరోజు పేదలకు అన్నదానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ మనవార్తలు , సుల్తానాబాద్: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం ద్వారా పేదలకు కడుపు నింపడం ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నారు, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెళ్లి భాస్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భార్య లక్ష్మి కొడుకు కోడలు కొమురవెళ్లి ఆక్షిత-హరీష్.కుమారుడు అభిలాష్.కూతురు అఖిల గార్లు […]

Continue Reading

అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు గ్రామీణ స్థాయిలో బాల బాలికలు, గర్భవతులకు పోషకాహారం అందించడంతో పాటు, ప్రీస్కూల్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 2 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాయికాడి విజయ్ కుమార్

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాలక వర్గం మనవార్తలు ,పటాన్ చెరు పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా బాయికాడి విజయ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డినీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకానికి అనుగుణంగా నిబద్ధతతో పని చేసి మార్కెట్ యార్డు ను అభివృద్ధి […]

Continue Reading

మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మనవార్తలు ,రామచంద్రపురం జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్ లో స్థానిక భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు వైద్యులు వద్ద తమ ఆరోగ్య సమస్యలు వివరించి తగిన సూచనలు వైద్యుల వద్ద నుండి తీసుకున్నారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే […]

Continue Reading