అగ్నికి ఆహుతైన పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం

మనవార్తలు ,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం పెట్రో కార్ అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. నగరంలోని ఫస్ట్ టౌన్ పోలిస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ మొబైల్ కార్‌కు నగరంలో దర్నా చౌక్‌లో మంటలు అంటుకుని కాలిపోయింది. అప్పుడు దానిని హెడ్ కానిస్టేబుల్ పర్వేజ్ నడుపుతుండగా, మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ రావు అందులో ఉన్నారు. కారు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నికిలలకు […]

Continue Reading

అమ్నేషియా పబ్‌ కేసు: బెంజ్, ఇన్నోవా కార్లు ఎవరివి? రేవంత్ కీలక వ్యాఖ్యలు

మనవార్తలు ,ఢిల్లీ: జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌ కేసు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. దేశవ్యాప‍్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్‌ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ”జూబ్లీహిల్స్‌ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్‌ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్‌ […]

Continue Reading

మైత్రి మైదానం లో హోరా హోరీగా ముగిసిన కాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్

_విజేతగా నిలిచిన చంద్ర కాంతయ్య అకాడమీ సంగారెడ్డి జట్టు _రన్నరప్ గా నిలిచిన జింఖానా బి సికింద్రాబాద్ జట్టు _విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న చంద్రకాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ 5A సైడ్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. మైత్రి మైదానం ప్రారంభ రోజున మంత్రి హరీష్ రావు […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని తేజ కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ గణపతి నవగ్రహ సహిత ఆంజనేయ శివ పంచాయతన ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలోపటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ఐదు లక్షల రూపాయల […]

Continue Reading

తెలంగాణను దివాళ దిశగామార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది -శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రధాని మోడీ ఎనిమిది ఏళ్ల కాలం స్వర్ణయుగమని  అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండ‌లం క‌ర్థ‌నుర్ గ్రామంలో మండ‌ల అధ్య‌క్షుడు ఈశ్వ‌ర‌య్య ఆధ్వ‌ర్యంలో సేవా సుప‌రిపాల‌న గ‌రీబ్ క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మోడీ 8 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి బీజేపీ పేరుతో కర పత్రాలను పంపిణీ చేశారు. 80 […]

Continue Reading