గీతము సందర్శించిన అమెరికా వర్సిటీ ప్రతినిధులు..

మనవార్తలు ,పటాన్ చెరు : అమెరికాలోని ట్రాయ్ విశ్వవిద్యాలయం , కంప్యూటర్ సెన్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ కుమార్ , రిక్రూట్మెంట్ సలహాదారు అనిందిత హాల్డర్లు గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు . ట్రాయ్ విశ్వవిద్యాలయం , గీతం మధ్య భావి విద్యా సహకారం గురించి ఆ ప్రతినిధులు చర్చించినట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు వెల్లడించారు . చర్మ ఆరోగ్య పర్యవేక్షణ , రవాణా డేటా […]

Continue Reading

పదోతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థుల ప్రతిభ

మనవార్తలు, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు విడుదలైన ఎస్‌ఎస్‌సి ఫలితాలలో ఎప్పటిలాగే మియాపూర్‌ బ్రాంచ్‌ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చూపారు. టాప్‌ గ్రేడులను సాధించి తమ ప్రతిభను చాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో త్రివేణి పాఠశాల సంచలన రికార్డును సాధించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభి మ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్‌ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. మియాపూర్‌ […]

Continue Reading

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చంద్రశేఖర్

_అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ను ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్  కమిటీ సభ్యుడిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

ధ్వజస్తంభం నిర్మాణానికి 2 లక్షల 55 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి.

మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు. కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామ పరిధిలోని పెద్దమ్మ గడ్డ తండా లో నిర్మిస్తున్న శ్రీ భవాని మాత మరియు శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్తంభం ఏర్పాటుకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు తన సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారి […]

Continue Reading

ప్రతిభను వెలిగి తీసేందుకు ” రూం టూ రీడ్

మనవార్తలు ,పటాన్ చెరు : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలిగి తీయడంతో పాటు విద్యార్థులు చదవడం , రాయడంలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో ‘ రూం టూ రీడ్ ‘ అనే స్వచ్చంద సంస్థ కృషి చేయడం అభినందనీయని భానూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు . బుధవారం భానూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ‘ రూం టూ రీడ్ ‘ లైబ్రరీ మేళ కార్యక్రమం నిర్వహించారు . ఇందులో […]

Continue Reading

గణితం లేకుండా గణాంకాలు లేవు : డాక్టర్ కేవీఎస్

– గీతమ్ ఘనంగా ‘ జాతీయ గణాంకాల దినోత్సవం ‘ మనవార్తలు ,పఠాన్ చెరు: గణితం లేకుండా గణాంకాలు ఉండవని , గణాంకాల పరిజ్ఞానం ముఖ్యమని , అయితే ఉపాధికి నెపుణ్యాలు ఎంతో అవసరమని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్ శర్మ అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్ నిర్వహించిన ‘ జాతీయ గణాంకాల దినోత్సవం’లో ఆయన ముఖ్య […]

Continue Reading

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించాలి _సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలోబడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థులతో కలిసి అవగాహనా ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని.  తెరాస ప్రభుత్వం బలోపేతం చేస్తూ ఆంగ్ల విద్యను సైతం ఈ ఏడాది నుంచి అందిస్తుందని ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను […]

Continue Reading

దక్షిణ్ విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మనవార్తలు ,హైదరాబాద్: విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం […]

Continue Reading

కరోనా వ్యాప్తిని ద్రవాల భౌతికశాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చు !…

– గీతం కార్యశాలలో సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి మనవార్తలు ,పఠాన్ చెరు: కరోనా మహమ్మారి ఎలా కదులుతుంది , ఎలా వ్యాపిస్తుంది , దానికి ఎలా కళ్ళెం వేయగలిగాం వంటివన్నీ ద్రవాల భౌతిక శాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.ఎన్ . చెప్పారు . గీతం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు ‘ ద్రవాల భౌతిక […]

Continue Reading

రామచంద్రపురం 112 డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడుగా ఎన్ నర్సింగ్ గౌడ్

మనవార్తలు ,రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా నియమించ‌డం ప‌ట్ల ఎన్ న‌ర్సింగ్ గౌడ్ సంతోషం వ్య‌క్తం చేశారు .సామాన్య కార్య‌క‌ర్త స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధ్య‌క్షుడిగా నియ‌మించిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు . జిల్లా అధ్య‌క్షులు న‌రేందర్ రెడ్డి చేతుల మీదుగా రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా బీజేపీ నేత‌లు ,కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌క్షంలో నియామ‌క ప‌త్రాన్ని అందుకోవ‌డం సంతోషంగా […]

Continue Reading