పుట్టిన రోజున పేదలకు భోజనం ఫ్యాకెట్లను పంపిణీ చేసిన సామాజిక వేత్త ఆనంద్

మనవార్తలు శేరిలింగంపల్లి :  సామాజికవేత్త ఆనంద్ తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిల్లా శేరి లింగంపల్లి నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. పుట్టిన రోజున హంగు ఆర్బాటాలు లేకుండా పేదవాళ్లకు సహాయం చేయడం పై కాలనీవాసులు ఆనందం ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున తమకు ఉన్నంతలో పేదల కడుపు నింపేందుకు సహాయపడాలని ఆనంద్ కోరారు. పుట్టిన రోజున పేదలకు సహాయం […]

Continue Reading

ఎమ్మెల్యే చాంపియన్షిప్ పోస్టర్ ను ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన పటాన్చెరులో నిర్వహించతలపెట్టిన ఎనిమిదవ జాతీయ కరాటే మరియు కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ ఆహ్వాన పత్రిక ను సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఛాంపియన్ షిప్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ అకాడమీల మాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజవర్గం లో క్రీడల అభివృద్ధికి […]

Continue Reading

ఎమ్మెల్యే జీఎంఆర్ ని కలిసిన శివశంకర్ రావు

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.వి.శివశంకర్ రావు ఈ నెల మే 1న తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డ్ అందుకున్న సందర్భంగా బుధవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్ని అభినందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివశంకర్ రావు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేయడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం అని […]

Continue Reading

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు  మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని చిట్కుల్ గ్రామంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఒకరి ఒకరిని ఆలింగనం చేసుకుంటూ  రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు […]

Continue Reading

గొప్ప అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి _త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు మనవార్తలు ,పటాన్ చెరు  12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన […]

Continue Reading

రంజాన్ పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు : తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి ఛేస్తుందని తెలిపారు.పటాన్ చేరు మండలం లోని సోమవారం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు గ్రామం లోని రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు నిత్య అవసరాల పంపిణి చేశారు .అనంతరం మాట్లాడుతూ మైనారిటీలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, ఏర్పాటు చేసి వారి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. హిందు,ముస్లిం భాయి భాయి అంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అన్నారు. .రంజాన్ పండుగ […]

Continue Reading

మేడే స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థ పై పోరాటం_వి. తుకారాం నాయక్

మనవార్తలు ,మియాపూర్: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రస్తుత దోపిడీ వ్యవస్థ పై పోరాడాలని MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ పిలుపునిచ్చారు.136వ మేడే సందర్భంగా మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఎగరేసి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మేడే కార్మికుల పోరాట స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థను ఎదుర్కోవాలని అన్నారు. నాడు […]

Continue Reading

భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు – సినీ సోని చ‌రిష్ఠా

_సొంతింటి క‌ల‌ను నిజం చేసుకునేందుకు ఇదే మంచి అవ‌కాశం మనవార్తలు,రామ‌చంద్రాపురం: భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు అని సినీ న‌టి సోనీ చ‌రిస్ఠా అన్నారు. హైద‌రాబాద్ రామ‌చంద్రాపురంలో భార‌త్ నిర్మాణ్ సంస్థ తీసుకువ‌చ్చిన నేచ‌ర్ వ్యాలీ ప్రాజెక్ట్ బ్రోచ‌ర్ ను సంస్థ ప్ర‌తినిధుల‌తో క‌లిసిఆమె ఆవిష్క‌రించారు. నారాయ‌ణ్ ఖేడ్ లో 250 ఎక‌రాల్లో మెగా ఫాం ల్యాండ్ వెంచ‌ర్ తీసుకువ‌చ్చామ‌ని భార‌త్ నిర్మాణ సంస్థ ఛైర్మ‌న్ గ‌ణ‌ప‌తి రెడ్డి తెలిపారు.ఇప్ప‌టికే నాలుగు ప్రాజెక్ట్ […]

Continue Reading

మహాత్మా బసవేశ్వరుడుకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు మనవార్తలు ,రామచంద్రాపురం: 12వ శతాబ్దంలో సమాజంలో కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. విశ్వ గురు, మహాత్మా బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన […]

Continue Reading

స్థానిక ఎమ్యెల్యే కబ్జాకోరు _మాజీ ఎమ్యెల్యే నందీఈశ్వర్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు : బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్ల 51 లక్షలతో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమని పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడటంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని . ఈ మూడు ఫ్లైఓవర్ నిర్మాణలు జరిగితే […]

Continue Reading