ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

_సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు ముందుండాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కేజి నుండి పీ జీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు మండలం బానూరు గ్రామ పరిధిలోని కంచర్ల గూడెం లో 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధుల తో నిర్మించతలపెట్టిన ప్రాథమిక […]

Continue Reading

ప్యాషన్స్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన డిసిపి చందన దీప్తి

మనవార్తలు ,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో పాషన్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి ప్రారంభించారు. PNM ఫౌండేషన్‌తో పాటు JG ఫ్యాట్ టు ఫిట్ సెంటర్ కూడా ప్రారంభించారు. ప్రకృతి వైద్యుడు రాజేందర్ డెల్లికర్ వివిధ అంశాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్యాషన్ వెల్నెస్ ఫౌండేషన్ సహజ పదార్ధాలను ఉపయోగించి సేంద్రీయ విధానంపై దృష్టి పెడుతుంది. లాంచ్‌లో నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి మాట్లాడుతూ […]

Continue Reading

విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసిన గణేష్ ముదిరాజ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ నుండి భారీ ఎత్తున యువకులు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి రవికుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సామాజిక సేవాకార్యక్రమం లో రవి కుమార్ యాదవ్ జన్మదినo సందర్భంగా మక్తా గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గడ్డం వరలక్ష్మి గత కొన్ని […]

Continue Reading

అన్నదానం కోసం రెండు క్వింటాళ్ల బియ్యం అందజేత

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున కుత్బుల్లాపూర్ మండలం లోని జీడిమెట్ల లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 20 వ తేదీన జరగనున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో […]

Continue Reading

సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు పొడ‌గించాల‌ని తీర్మాణించిన మెట్రోరైల్ సాధ‌న స‌మితి

_వేగంగా అభివృద్ది చెందుతున్న ప‌టాన్ చెరు మీదుగా సంగారెడ్డికి మెట్రో రైలు పొడ‌గించాలి మనవార్తలు ,పటాన్ చెరు: హైద‌రాబాద్ మెట్రోరైలును సంగారెడ్డి వ‌ర‌కు పొడ‌గించాలని మెట్రోరైలు సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ,మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులోని ముదిరాజ్ భ‌వ‌న్ లో మెట్రో రైలు సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో చ‌ర్చావేదిక నిర్వ‌హించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో రాజకీయాల‌కు అతీతంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ,కార్మికులు […]

Continue Reading

సేవలను గుర్తించిన మయూరి ఆర్ట్స్…

సేవలను గుర్తించిన మయూరి ఆర్ట్స్… – రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు అందజేత మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టీ స్టాల్ నిర్వాహకుడు కె. రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు -2022 లభించింది. హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ వారు రవికుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఎక్స్ లెన్స్ అవార్డు ను అందజేశారు. ఈ సందర్భంగా రవి […]

Continue Reading

గ్రామాల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_క్యాసారం లో రెండు కోట్ల 92 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు, కిర్బీ పరిశ్రమ […]

Continue Reading

తమ నూతన మెనూ విడుదల చేసిన లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా 

మనవార్తలు ,హైదరాబాద్‌ : మోస్ట్‌ హ్యాపెనింగ్‌ నగరం హైదరాబాద్‌లో లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా తమ నూతన మెనూను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సంప్రదాయ యూరోపియన్ వంట‌కాల‌కు, భారతీయత‌ను మిళితం వోయిలా నూతన మెనూను విడుదల చేసింది.ఈ రెస్టారెంట్‌లో కట్లెరీ, పెయింటింగ్స్‌, ఆర్టిక్రాఫ్ట్స్‌, ఫర్నిచర్‌, లైట్స్‌, చాండ్లియర్స్‌, డెకార్‌ సైతం కొనుగోలు చేయవచ్చు. ఒక‌వైపు ఆహారం ఆస్వాదిస్తూనే..మ‌రోవైపు షాపింగ్‌ పూర్తి చేయవచ్చు. త్వరలోనే వోయిలా ఓ కాఫీ బార్‌ను ఔట్‌డోర్‌ ఏరియాలో ప్రారంభించనుంది. ఈ నూతన మెనూలో […]

Continue Reading

బ్రైడ‌ల్ మేక‌ప్ కాంపిటీష‌న్ సీజ‌న్ 3 పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌..

_మే 19న వ‌రంగ‌ల్‌లో బ్రైడ‌ల్ మేక‌ప్ కాంపీటీష‌న్‌.. _ఔత్సాహిక మేక‌ప్ ఆర్టిస్టుల ప్ర‌తిభ‌ను వెలికితీసే ప్ర‌య‌త్నం.. మనవార్తలు,హైదరాబాద్: మే 11 2022, హైదరాబాద్: బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ సీజన్ 3 పోస్టర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని ది పార్క్‌లో జరిగింది. వరంగల్‌లోని ఎఆర్ఆర్‌ గార్డెన్స్‌లో మే 19, 2022 ఈ పోటీ జరుగుతుంది. ప్రఖ్యాత తెలుగు నటి పాయల్ రాజ్‌పుత్ ఈ వేడుకకు హాజరవుతారు. మే 17న శిక్షణ సెషన్ ఉంటుంది. ఆస‌క్తి గ‌ల‌ ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులు […]

Continue Reading

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా రాజీవ్​ కుమార్​

మనవార్తలు , ఢిల్లీ : దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా.. రాజీవ్​ కుమార్​ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్​ కుమార్​ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ […]

Continue Reading