ఘనంగా పటాన్ చెరు ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ ప్రారంభం
_ఎన్ని రోజులు బతికామని కాదు..ఏమీ చేశాం అన్నదే ప్రధానం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _రెండు కోట్ల 25 లక్షల రూపాయల విరాళం అందించిన జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ […]
Continue Reading