డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభించిమ అనుపమ పరమేశ్వరన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి అనుపమ పరమేశ్వరన్  ప్రారంభించారు. డుమాంట్ దేశవ్యాప్తంగా 28 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో ప్రసిద్ధ చెందిన ఈ బ్రాండ్ సేంద్రీయ పదార్థాలకు ప్రసిద్ధి చెందింది.అనంతరం అనుపమ మాట్లాడుతూ ఇక్కడి ఐస్‌క్రీం యొక్క నాణ్యత మరియు రుచి నాకు చాలా నచ్చిందని, గజర్ హల్వా ఫ్లేవర్ నిజంగా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఐస్ క్రీం చాలా నాణ్యతగా, రుచికరంగా ఉందని తరచూ తాను […]

Continue Reading

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు

ఎడ్వర్డ్ R. లాస్కోవ్స్కీ, M.D నుండి సమాధానం మీరు కూర్చున్నప్పుడు, మీరు నిలబడి లేదా కదిలేటప్పుడు చేసే శక్తి కంటే తక్కువ శక్తిని వినియోగిస్తారు. చాలా సేపు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవి స్థూలకాయం మరియు పరిస్థితుల సమూహం – పెరిగిన రక్తపోటు, అధిక రక్త చక్కెర, నడుము చుట్టూ అదనపు కొవ్వు మరియు అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు – జీవక్రియ సిండ్రోమ్‌ను కలిగి ఉంటాయి. మొత్తం మీద ఎక్కువగా […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

_సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు ముందుండాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కేజి నుండి పీ జీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు మండలం బానూరు గ్రామ పరిధిలోని కంచర్ల గూడెం లో 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధుల తో నిర్మించతలపెట్టిన ప్రాథమిక […]

Continue Reading

ప్యాషన్స్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన డిసిపి చందన దీప్తి

మనవార్తలు ,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో పాషన్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి ప్రారంభించారు. PNM ఫౌండేషన్‌తో పాటు JG ఫ్యాట్ టు ఫిట్ సెంటర్ కూడా ప్రారంభించారు. ప్రకృతి వైద్యుడు రాజేందర్ డెల్లికర్ వివిధ అంశాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్యాషన్ వెల్నెస్ ఫౌండేషన్ సహజ పదార్ధాలను ఉపయోగించి సేంద్రీయ విధానంపై దృష్టి పెడుతుంది. లాంచ్‌లో నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి మాట్లాడుతూ […]

Continue Reading

విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసిన గణేష్ ముదిరాజ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ నుండి భారీ ఎత్తున యువకులు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి రవికుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సామాజిక సేవాకార్యక్రమం లో రవి కుమార్ యాదవ్ జన్మదినo సందర్భంగా మక్తా గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గడ్డం వరలక్ష్మి గత కొన్ని […]

Continue Reading

అన్నదానం కోసం రెండు క్వింటాళ్ల బియ్యం అందజేత

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున కుత్బుల్లాపూర్ మండలం లోని జీడిమెట్ల లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 20 వ తేదీన జరగనున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో […]

Continue Reading