బ్రైడ‌ల్ మేక‌ప్ కాంపిటీష‌న్ సీజ‌న్ 3 పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌..

_మే 19న వ‌రంగ‌ల్‌లో బ్రైడ‌ల్ మేక‌ప్ కాంపీటీష‌న్‌.. _ఔత్సాహిక మేక‌ప్ ఆర్టిస్టుల ప్ర‌తిభ‌ను వెలికితీసే ప్ర‌య‌త్నం.. మనవార్తలు,హైదరాబాద్: మే 11 2022, హైదరాబాద్: బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ సీజన్ 3 పోస్టర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని ది పార్క్‌లో జరిగింది. వరంగల్‌లోని ఎఆర్ఆర్‌ గార్డెన్స్‌లో మే 19, 2022 ఈ పోటీ జరుగుతుంది. ప్రఖ్యాత తెలుగు నటి పాయల్ రాజ్‌పుత్ ఈ వేడుకకు హాజరవుతారు. మే 17న శిక్షణ సెషన్ ఉంటుంది. ఆస‌క్తి గ‌ల‌ ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులు […]

Continue Reading

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా రాజీవ్​ కుమార్​

మనవార్తలు , ఢిల్లీ : దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా.. రాజీవ్​ కుమార్​ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్​ కుమార్​ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ […]

Continue Reading

ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని ఉన్నత లక్ష్యం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామ పరిధిలోని సన్ రైస్ కాలనీ లో మిషన్ భగీరథ పథకం ద్వారా ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటింటికి రక్షిత మంచినీరు పైపులైనును గారు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ప్రత్యేక […]

Continue Reading

వేణు కేసిరెడ్డికి డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు: భారతదేశంలో జాతీయ బ్యాంకుల నిర్వహణ పనితీరు – బ్యాంక్ ఆఫ్ బరోడా , ఓ సందర్భ పరిశీలన పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కేసిరెడ్డి వేణును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ ప్రొఫెసర్ ఏ . శ్రీరామ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని చైతన్య స్కూల్ సీబీఎస్ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ చైతన్య స్కూల్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. చైతన్య స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ చదువుకోవాలని, దానితో విద్యనభ్యసించిన ఉపాధ్యాయులకు, […]

Continue Reading