స్థానిక ఎమ్యెల్యే కబ్జాకోరు _మాజీ ఎమ్యెల్యే నందీఈశ్వర్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు : బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్ల 51 లక్షలతో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమని పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడటంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని . ఈ మూడు ఫ్లైఓవర్ నిర్మాణలు జరిగితే […]

Continue Reading