ప్రతి మున్సిపాలిటీలో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు

అమీన్పూర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మనవార్తలు , అమీన్పూర్: నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీలలో ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శంకర్ హోమ్స్ సమీపంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు ఎకరాల 15 గంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు మున్సిపల్ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ దేవత, బొడ్రాయి, ఊరడమ్మ, భూ లక్ష్మమ్మ, సంత నాగుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా […]

Continue Reading

దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన రాధా కృష్ణ స్వామి, ఆలయ జీవ ద్వజ, శిఖర ఆంజనేయ, గరుడ, శివాలయ ప్రతిష్టాపన మహోత్సవం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. దైవచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ […]

Continue Reading

ఎల్లమ్మ తల్లి దేవాలయానికి రూ 1,00000 విరాళం అందించిన _ బీజేపీ నేత అమీన్ పూర్ కౌన్సలర్ ఎడ్ల రమేష్

మనవార్తలు , అమీన్పూర్ బీజేపీ నేత అమీన్ పూర్ కౌన్సలర్ ఎడ్ల రమేష్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందించారు .పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయానికి 1,00000 (లక్ష రూపాయలు) విరాళం అందజేసి దైవ భక్తిని చాటుకున్నారు .శనివారం ఆలయ కమిటీ సభ్యులకు ఆయన విరాళాన్ని అందజేశారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ భక్తిని అలవర్చుకోవాలని ,మన హిందూ సంప్రదాయాలను గౌరవించాలని, ఆలయాల అభివృద్ధికి తన […]

Continue Reading

అంతర్గత విబేధాలు ఏమి లేవు సమన్వయ లోపమే – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి దేవుని చెరువు వద్ద జరిగిన వివాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇది సమన్వయ లోపం వల్ల జరిగిన విషయమని దీన్ని సరిదిద్దుకొంటామని గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు.ఈ విషయం పై గోపన్ పల్లి లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో. ఆయనమాట్లాడుతూ బిజెపి నాయకులు తీసుకున్న మీ సమస్య మా పరిష్కారం […]

Continue Reading

జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని మెగా బ్లడ్ డొనేషన్

మనవార్తలు ,ఆమీన్పూర్: జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా, అమీనపూర్ మండలం లో బీరంగూడ మార్కెట్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం నిలిబెట్టే వాళ్ళం అవుతామని రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని […]

Continue Reading

ఘనంగా పటాన్ చెరు ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ ప్రారంభం

_ఎన్ని రోజులు బతికామని కాదు..ఏమీ చేశాం అన్నదే ప్రధానం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _రెండు కోట్ల 25 లక్షల రూపాయల విరాళం అందించిన జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ […]

Continue Reading

పోచారం లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

_పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి _రాజకీయాలు ఎన్నికలప్పుడే.. దృష్టి అంతా అభివృద్ధిపైనే.. మనవార్తలు ,పటాన్ చెరు: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడతామని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మహీధర ప్రాజెక్ట్స్ సౌజన్యంతో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం పటాన్చెరు శాసనసభ్యులు […]

Continue Reading

డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభించిమ అనుపమ పరమేశ్వరన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి అనుపమ పరమేశ్వరన్  ప్రారంభించారు. డుమాంట్ దేశవ్యాప్తంగా 28 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో ప్రసిద్ధ చెందిన ఈ బ్రాండ్ సేంద్రీయ పదార్థాలకు ప్రసిద్ధి చెందింది.అనంతరం అనుపమ మాట్లాడుతూ ఇక్కడి ఐస్‌క్రీం యొక్క నాణ్యత మరియు రుచి నాకు చాలా నచ్చిందని, గజర్ హల్వా ఫ్లేవర్ నిజంగా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఐస్ క్రీం చాలా నాణ్యతగా, రుచికరంగా ఉందని తరచూ తాను […]

Continue Reading

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు

ఎడ్వర్డ్ R. లాస్కోవ్స్కీ, M.D నుండి సమాధానం మీరు కూర్చున్నప్పుడు, మీరు నిలబడి లేదా కదిలేటప్పుడు చేసే శక్తి కంటే తక్కువ శక్తిని వినియోగిస్తారు. చాలా సేపు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవి స్థూలకాయం మరియు పరిస్థితుల సమూహం – పెరిగిన రక్తపోటు, అధిక రక్త చక్కెర, నడుము చుట్టూ అదనపు కొవ్వు మరియు అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు – జీవక్రియ సిండ్రోమ్‌ను కలిగి ఉంటాయి. మొత్తం మీద ఎక్కువగా […]

Continue Reading