ఫార్మా పాఠశాలతో అవగాహన…

మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇటీవల ది ఫార్మా పాఠశాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఫార్మా పాఠశాల మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణతో తాను , తమ అసోసియేట్ ప్రొఫెసర్ కింగ్స్టన్ రాజయ్య అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు తెలియజేశారు . ఫార్మా పాఠశాల అనేది విద్యావేత్తలు , ఫార్మా పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం […]

Continue Reading

తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీ టిఆర్ఎస్_చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

మనవార్తలు ,శేరిలింగంపల్లి: ఈ నెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మియపూర్ నరేం గార్డెన్ లో నిర్వహిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశానికి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైకు ర్యాలీగా బయలు దేరారు . అనంతరం మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న, మన ముఖ్యమంత్రి తెలంగాణలో […]

Continue Reading

“తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన _కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్

మనవార్తలు,హైదరాబాద్: ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో  తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద శ్రీమతి మంజీత కుమార్ తమ కవితను వినిపించబోతున్నారు. దేశానికి వెన్నుముక […]

Continue Reading

కృషి డిఫెన్స్ కాలనీ లో మిషన్ భగీరథను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రతి కాలనీకి విస్తరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ […]

Continue Reading

ఇంద్రేశం చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ

_వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ మనవార్తలు ,పటాన్ చెరు: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని రామేశ్వరం బండ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ […]

Continue Reading