ఆషియా ఫాండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు
మనవార్తలు ,శేరిలింగంపల్లి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ప్రాణాలు కాపాడాలని ఆషియా ఫాండేషన్ వారు తెలిపారు చందానగర్ డివిజన్ లోని పీజేఆర్ స్టేడియంలో ఆషియా ఫాండేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదానం శిభిరాన్ని కి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆషియా ఫాండేషన్ వారు రక్తదాన శిభిరాన్ని ఎర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు .అన్ని దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదని […]
Continue Reading