యువజన సంగం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు

మనవార్తలు , సంగారెడ్డి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ 131 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీరంగుడా లోని యువజన సంగం ఆధ్వర్యంలో ఫాస్ట్రాక్ ఇంటర్నెట్ సెంటర్ లో అంబెడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళాలు అర్పించారు .అనంతరం యువజన సంగంల నాయకులు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, నేటి యువతరానికి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా […]

Continue Reading

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలు నేటి తరానికి దిక్సూచి: సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Continue Reading

మక్తలో అంబేద్కర్ కు నివాళ్ళు

మనవార్తలు ,శేరిలింగంపల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు మియపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు. అర్పించారు. నేటి యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల […]

Continue Reading

అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరాలకు అనుసరణీయం

_అంబేద్కర్ కు ఘన నివాళి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో […]

Continue Reading

హెటెరోతో గీతం అవగాహనా ఒప్పందం…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( […]

Continue Reading