సొంత నిధులతో కబడ్డీ క్రీడాకారులకు కిట్ల పంపిణీ

_క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరగనున్న 48వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న […]

Continue Reading

కిలిమంజారో ని అధిరోహించిన పర్వతారోహకుడు మోతి కుమార్ కు త్రివేణి విద్యా సంస్థల ఘన సత్కారం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తారీకున దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో కల మౌంట్ కిలిమంజారో ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని మరియు త్రి వేణి విద్యాసంస్థల పతాకాన్ని దానిపై ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంలో స్థానిక త్రివేణి మియాపూర్ ప్రాంగణాల్లో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా మియాపూర్ స్టేషన్ సి.ఐ […]

Continue Reading

దేశం కోసం ఏదో ఒకటి చేయండి… – డాక్టర్ బుద్ధా

మనవార్తలు ,పటాన్ చెరు: మన దేశ పౌరులు , లేదా అధ్యాపకులు … ప్రతి ఒక్కరూ దేశం కోసం తమకు చేతనైన సాయం ఏదో ఒకటి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ముఖ్య సమన్వయాధికారి డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు . గీతం డీమ్డ్ : విశ్వవిద్యాలయం , హెద్దరాబాద్ లోని అధ్యాపకులు , విద్యార్థులతో శనివారం ఆయన సమావేశమయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రతి ఒక్క అధ్యాపకుడు కొంత సమయాన్ని […]

Continue Reading

పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఎగిరిన నల్లజెండాలు

_మోడీ మొండివైఖరి పై వెల్లువెత్తిన నిరసన _పటాన్చెరులో నల్లజెండా ఎగురవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను […]

Continue Reading

క్యాన్సరు ముందుగానే గుర్తించాలి – గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ శ్రీభరత్

మనవార్తలు ,పటాన్ చెరు: ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఆరు నెలలు లేదా ఓ ఏడాది ముందుగా గుర్తించేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గీతం అధ్యక్షుడు ఎం . శ్రీభరత్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ముగిసింది . ఆ ఉత్సవానికి సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ , క్యాన్సర్ చాలా ప్రమాకరమైన వ్యాధని […]

Continue Reading