గౌరీ సిగ్నేచర్ కలెక్షన్స్ గ్రాండ్ లాంచ్

మనవార్తలు,హైదరాబాద్ హైదరాబాద్ లో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం సోమవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిష్యుడు ) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు మరియు భారతదేశంలో నే అని కార్ఫ్ట్ రకాల పట్టు శారీలు ఓకే […]

Continue Reading

ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ మనవార్తలు,పటాన్ చెరు: పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి […]

Continue Reading

శ్రీ బాలాజీ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు 36 వ వార్డు

మనవార్తలు ,రామచంద్రపురం శ్రీహరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్యామసుందర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రజ్ఞ చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి చైర్మన్ బలరాంకు ప్లే బ్యాక్ సింగర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గా చేసిన సేవలను గుర్తించి […]

Continue Reading

మహిళలలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం _బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి

– యువత డ్రగ్స్, మద్యానికి అలవాటు -మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి మనవార్తలు ,ఆమీన్పూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ రాక్షస పాలనను మహిళలతో కలిసి రూపుమాపుతామని, టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండ‌లం బీరంగూడ గుట్టపై కౌన్సిలర్లు ఎడ్ల సంధ్య రమేష్ […]

Continue Reading

పనుల్లోనాణ్యత లేదు కౌన్సెలర్ చంద్రయ్య

మనవార్తలు ,జిన్నారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి […]

Continue Reading

ఎనిమిదేళ్ళ పాలనలో జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వని సీఎం కేసిఆర్ ….కప్పర ప్రసాద రావు

మనవార్తలు ,సంగారెడ్డి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కానీ 8 ఏళ్ల తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే అన్నారు. తెలంగాణ వస్తే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వస్తాయి అనుకున్న, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఉన్న విలువ, తెలంగాణలో […]

Continue Reading

ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోను ఆవిష్కరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మనవార్తలు,హైదరాబాద్ ఎన్ సి ఎస్ గ్రూప్ (NCS) ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోని మరియు ఎన్ సిఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ లో ఏమంటివి ఏమంటివి టైటిల్ ను ప్రారంభించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ,ఎన్ సి ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజక్ట్ […]

Continue Reading

జానపద పాటల సీడీ ఆవిష్కరించిన ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు

_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం.. –జానపద కళలు ప్రజల గుండె చప్పుడు అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి […]

Continue Reading

ఐవోటీపై గీతమ్ అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఐవోటీ యూజింగ్ పెథాన్ ‘ అనే అంశంపై ఈనెల 16-18వ తేదీలలో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎఫ్ఎపీ ) నిర్వహించనున్నారు . గీతం డెరైక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ ప్రణయనాథ్ రెడ్డి , డాక్టర్ దీపక్ ఎన్ . బిరాదర్లు శనివారం విడుదల […]

Continue Reading

నిరుద్యోగులకు అండగా ముద్ర లోన్స్

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు వ్యాపారులు, నిరుద్యోగులకు అండగా ముద్ర లోన్స్ అందిస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ యాదవ్ అన్నారు. మియపూర్ లో స్థానిక యువకుడు చాకలి రాజు ఏర్పాటు చేసిన షాప్ ను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరుద్యోగులు, చిరువ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, వాయిదాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు. బ్యాంక్ లకు సక్రమంగా వాయిదాలు చెల్లించినట్లయితే మరిన్ని లోన్లు అందిస్తామని తెలిపారు. ఇతరులపై […]

Continue Reading