సమ్మక్క,సారక్కలను అవమానించిన చినజీయర్ స్వామిపై అట్రాసిటీకేసు నమోదు చేయాలి -అఖిల భారత బంజారా సేవసంఘం డిమాండ్

మనవార్తలు శేరిలింగంపల్లి : ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి ని అరెస్ట్ చేసి అతని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని అఖిల భారత బంజారా సేవ సంఘo రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క-సారక్క లను ఎందుకు […]

Continue Reading

ప్రయోగాత్మక విద్య – ప్రగతికి బాట..

– గీతం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు డెరైక్టర్ నీకే మిట్టల్ ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: ఏదైనా ఒక అంశాన్ని ప్రయోగాత్మకంగా , అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అది పది కాలాలపాటు జ్ఞాపకం ఉండడమే గాక , విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తుందని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అన్నారు . మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ద్విచక్ర వాహనంలో లోపాలను కనుగొనడం , ఇంధన సామర్థ్యం ‘ అనే అంశంపై […]

Continue Reading

త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పటాన్చెరు గాంధీ పార్క్ ప్రారంభం

మనవార్తలు,పటాన్ చెరు: మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నడిబొడ్డున నిర్మించిన గాంధీ పార్క్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్యతో కలిసి పార్కులో చేపడుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అతి త్వరలో పటాన్చెరు […]

Continue Reading

డబల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలి _మాజీజడ్పీటీసీ   గడిలశ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ   గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

నకిలీ భూడాక్యుమెంట్లు సృష్టించిన ముఠాఅరెస్ట్

మనవార్తలు,పటాన్చెరు: చనిపోయిన వ్యక్తి పేరును వాడుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూవిక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయాల అక్రమాలకు పాల్ప డుతున్న ఘరానా ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా అదుపు లోకి తీసుకున్నారు, వారి వద్ధ నుండి 27 లక్షల 56వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ శివారులోని సర్వేనెంబర్ 251 లోని దాదాపు 880 చదరపు […]

Continue Reading

భౌతిక , మిశ్రమ పదార్థాల వృద్ధిపై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . […]

Continue Reading

చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేసిన శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం భానుర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు 5,00,000/- ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్  ,ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదని. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఛత్రపతి […]

Continue Reading

పట్టాలు ఇచ్చి కూల్చేస్తారా ?

మనవార్తలు ,అమీన్పూర్ తెలంగాణ ప్రభుత్వములో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది .కానీ దానిని కొందరు నాయకులు, అధికారులు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుక బావి దగ్గర సర్వే నంబర్ 857 లో 1994లో ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చారు ఇండ్ల పట్టాలబ్ధిదారులు అనేకసార్లు ఇల్లు కట్టుకున్న కూల్చివేయడం జరుగుతుందని,ఎంతో కష్టపడి ఇల్లు కకట్టుకుంటే అధికారులు .ముందస్తు నోటీసులు లేకుండా తమ ఇళ్ల […]

Continue Reading

పోచారం ఎల్లమ్మ తల్లి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

వేగంలో రారాజు క్వాంటం కంప్యూటర్…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో కలకత్తా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమ్లాన్ మనవార్తలు,పటాన్ చెరు: క్వాంటం కంప్యూటర్ అధిక పనితీరు గల అత్యుత్తమ సూపర్ కంప్యూటర్ల కంటే వేగంగా గణిస్తుందని కలకత్తా విశ్వవిద్యాలయంలోని ఎ.కె.చౌదరి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ అమ్లాన్ చక్రబర్తి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ క్వాంటమ్ ఇంటెలిజెన్స్ ‘ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు […]

Continue Reading