నిరుపేదలకు అండగా ఎండిఆర్ ఫౌండేషన్.

–దివ్యాంగుల భ్రతుకు భరోసాకు చేయుతనిచ్చిన విక్రం ముధిరాజ్. –సంతోషించి ఎండిఆర్ ఫౌండేషన్ ను దీవించిన నిరుపేద తల్లి. మన వార్తలు ,పటాన్ చెరు: పేద ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు పాటు పడుతుంది ఆ కుటుంభం. అన్నా ఆపద ఉంది అనగానే తక్షణం స్పందించే గుణం, భ్రతుకుదెరువుకు ఆర్ధిక భరోసాకలిగించే నైజం ఆ కుటుంబానిది. పటాన్చెరు నియోజక వర్గంలో నిరుపేదలు ఎవరు వచ్చి తలుపు తట్టినా కాదనకుండా వారికి ధైర్యంగా, అండగా నిలుస్తు ప్రజల ఆదరణ చూరగొంటున్నది ఆ […]

Continue Reading

బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత ముఖ్యం : డాక్టర్ రాజు

మన వార్తలు ,పటాన్ చెరు: ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం […]

Continue Reading

గీతం అధ్యాపకుడు శివసూర్యకు డాక్టరేట్ ‘ …

మన వార్తలు ,పటాన్ చెరు: SiCp- అల్యూమినియం గ్రేడెడ్ మెటీరియల్స్ తయారీ , మెకానికల్ , ట్రైబోలాజికల్ ఆనవాలు లక్షణ చిత్రణ ‘ , పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ములుగుండం శివసూర్యను డాక్టరేట్ వరించింది . అనంతపూర్ లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జేఎన్టీయూ ) ప్రొఫెసర్ జి.ప్రశాంతి ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు సోమవారం […]

Continue Reading

పాటి క్రికెట్ ట్రోఫి ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి కృషి మనవార్తలు ,పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో పాటి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాటి క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఆదివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన […]

Continue Reading

గణేష్ ముదిరాజ్ కు పెద్దల ఆశీర్వాదం

మనవార్తలు,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ డివిజన్ పరిధిలోని మక్తా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు నాయకులు, స్నేహితులు, బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మియపూర్ లోని ఆర్ టి సి కాలనిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ లు కేక్ కట్ చేసి గణేష్ ముదిరాజ్ ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజువేడుకలు మరిన్ని […]

Continue Reading

గీతం అధ్యాపకుడు కిరణ్ కు డాక్టరేట్ ‘

మనవార్తలు ,పటాన్ చెరు: ఇంకోనెల్ 718 మిశ్రమం , దాని ప్రక్రియ – పారామితులు విశ్లేషణ ‘ , పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.కిరణ్ కుమార్ను డాక్టరేట్ వరించింది . శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట్రామయ్య ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ABAQUS ఉపయోగించి అనుకరణ […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

_టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన కొడకంచి రామకృష్ణ, బొల్లారం మున్సిపాలిటీ బి.సి కాలనీకి చెందిన […]

Continue Reading

హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. బీరంగూడ కు చెందిన కుమవత్ మార్వాడి సమాజం ఆధ్వర్యంలోని బృందం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, మనుమడు మనుమరాలు లతో ఎమ్మెల్యే […]

Continue Reading

బహుళజాతి కంపెనీలకు ధీటుగా వర్ధమాన మార్కెట్లు..

– గీతం బీస్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో అమెరికా ప్రొఫెసర్ రామ్మూర్తి మనవార్తలు ,పటాన్ చెరు: వర్ధమాన మార్కెట్లు తను వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయని , బహుళజాతి సంస్థలకు ధీటుగా దేశీ కంపెనీలూ రాణిస్తున్నాయని అమెరికా , బోస్టన్లోని సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘ బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం […]

Continue Reading

డబుల్ బెడ్ రూం ఇళ్ళ‌నుఅర్హులకు కేటాయించాలి- భారతీయ జనతా పార్టీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య

-సంగారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బీజేపీ శ్రేణుల మనవార్తలు , సంగారెడ్డి: ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళ‌ను అర్హుల‌కు కేటాయించాల‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ప‌టాన్ చెరు మండ‌ల అధ్య‌క్షులు ఈశ్వ‌ర‌య్య డిమాండ్ చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను వెంటనే నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేద స్థానికులకు కేటాయించాల‌ని సంగారెడ్డి క‌లెక్ట‌ర్ కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన స్థానిక‌, స్థానికేతర […]

Continue Reading