గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

– విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత – వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసిన 230 కంపెనీలు – 300 మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు – 150 మందిని ఎంపిక చేసిన విప్రో ఎలైట్ మనవార్తలు,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ గురువారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో […]

Continue Reading

గంగకు , జ్ఞానానికి చావులేదు : పరిపూర్ణానంద

మనవార్తలు,పటాన్ చెరు: ఎంత కాలం నిలువ ఉంచినా గంగా జలం పాడవదని , అలాగే మనదేశంపై ఎందరో దాడులు చేసి భౌతిక సంపదను తరలించుకుపోయినా మన ధర్మం , పెద్దలు ఇచ్చిన జ్ఞానం ఇప్పటికీ నిలిచే ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని చరినైతి విద్యార్థి విభాగం అధ్వర్యంలో ‘ యువత పాత్ర , బాధ్యతలు ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . మనపై మనకే […]

Continue Reading

అట్టహాసంగా ఆరంభమైన జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నీ

మనవార్తలు,హైదరాబాద్: హైదరాబాద్‌ మరో జాతీయస్థాయి టోర్నీకి వేదికైంది. స్థానిక సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా జాతీయ 50వ మహిళల సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొత్తం 32 జట్లు పోటీపడుతున్న టోర్నీ వచ్చే నెల 3 తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ క్రీడలకు […]

Continue Reading

దేశంలోనే వినూత్న పథకాలు కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్

_82 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మనవార్తలు,పటాన్ చెరు: పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను […]

Continue Reading

వినూత్నంగా ఫ్రెషర్స్ పార్టీ…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు విడివిడిగా ఫ్రెషర్స్ పార్టీలను మంగళవారం వినూత్నంగా నిర్వహించారు . ఎంతో ఉత్సుకతతో ఫ్రెషర్స్ పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మేనేజ్మెంట్ , సెన్స్ విద్యార్థులు సంగీతం , ఆటలు , పాటలు , పసందైన విందులతో ఉల్లాసంగా , ఉత్సాహభరితంగా గడిపారు . కొత్త విద్యార్థులను స్నేహపూర్వక వాతావరణంలో స్వాగతించడం , వారి సృజనాత్మక ప్రేరణలను ప్రోత్సహించడం , […]

Continue Reading

జలమండలి ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయడు మోటూరి నారాయణరావు కు సన్మానం

మనవార్తలు,హైదరాబాద్: జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూథి నారాయణరావు  కవిత గానం చేసి రసజ్ఞులైన సాహిత్య అభిమానులను కవులను ఆకట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం జలమండలి మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో *భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవం ను ఆదివారం సెంట్ థెరిస్సా బాలికల ఉన్నత పాఠశాల ఎర్రగడ్డ లో జరిగిన కవి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువ కవి మోటూరి నారాయణరావు  […]

Continue Reading

ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పటాన్చెరులో భారీ నిరసన కార్యక్రమం _మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మన వార్తలు ,పటాన్ చెరు: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ […]

Continue Reading

వేగవంతంగా రామప్ప సుందరీకరణ : పురావస్తు శాస్త్రవేత్త

మన వార్తలు ,పటాన్ చెరు: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రామప్ప దేవాలయం సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని , దానితో పాటు చార్మినార్కు కూడా కొత్త సొబగులద్దుతున్నట్టు పురావస్తు శాఖ హెదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ తెలియజేశారు . గీతం స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ , హ్యుమానిటీస్ ( జీఎస్చ్ఎస్ ) ఆధ్వర్యంలో ‘ భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాల ప్రాముఖ్యత ‘ అనే అంశం సోమవారం నిర్వహించిన ఒకరోజు […]

Continue Reading

ఎమ్మెల్యే భూకబ్జాలకు అధారాలతో సహాచూపిస్తా_మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

– మహిపాల్, మధుసూదన్ అక్రమాలు కోకొల్లలు – మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫైర్ మన వార్తలు, పటాన్ చెరు: అభద్రతాభావంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యే భూ కబ్జాలను నిరూపించి ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని బీజేపీ రాష్ట్ర నేత , పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. పటాన్ చెరు‌ మండలం బచ్చుగూడ లో బీజేపీ రాష్ట్ర నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే […]

Continue Reading

పెరిగిన విద్యుత్ నిత్యావసర సరుకుల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియలని రాస్తారోకో

మన వార్తలు, మియాపూర్: పెరిగిన విద్యుత్ నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలను బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ యు మియాపూర్ డివిజన్లో ఆల్విన్ చౌరస్తా దగ్గర జాతీయ రహదరిని దిగ్బంధం చేయడంచేశారు కార్యక్రమాన్ని ఉదేశించి గ్రేటర్ కార్యవర్గ సభ్యులు మైధం శెట్టి మాట్లాడుతు కరోనాతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మరింత భారం అయిపోయాయి గత రెండేళ్ల కాలంగా కరోనా మహామారితో ప్రజల జీవన ఉపాధి కరువైంది […]

Continue Reading