హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పటాన్ చెరు పోలీసులు

రాజునాయక్ హత్యకు భూ వివాదాలే కారణం _డీఎస్పీ భీంరెడ్డి మనవార్తలు , పటాన్ చెరు వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. భూ వివాదాలే కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. దారుణ హత్యకు గురైన రాజునాయక్ పెదనాన్న కుమారుడు రాంసింగ్ ఈ హత్యకు కీలకమని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల వెలమల తాండాలో కొంతమంది భూములను విక్రయించగా […]

Continue Reading

ప్రపంచానికే ఆదర్శప్రాయులు మహాత్మా గాంధీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని ఆయన విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సేవలను ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆవరణలో గాంధీ మహాత్ముడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి మాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ […]

Continue Reading

కోటి 20 లక్షల రూపాయల సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అభివృద్ధి..సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు పటాన్చెరు ప్రతి గ్రామంలో అభివృద్ధి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైపు చూస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన కోటీ 20 లక్షల రూపాయలతో పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, భానూరు, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్, లక్డారం, రుద్రారం గ్రామాల్లో చేపట్టనున్న […]

Continue Reading

టీఆరేఎస్ హయాంలో గ్రామాలకు మహార్దశ

సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు, ఇందుకోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కేటాయించే ప్రతి పైసాను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్, ఘన్ పూర్, పాటి, పోచారం, బచ్చు గూడెం, రామేశ్వరం బండ, ఇంద్రేశం, ఐనోలు, చిన్న కంజర్ల గ్రామాలలో మహాత్మాగాంధీ […]

Continue Reading

కార్మికులకు అండగా ఉంటా _జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్

మనవార్తలు ,పటాన్చెరు: కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ,కార్మికులకు అండగా నిలుస్తా అంటూ జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు.పఠాన్ చేరు పాశమైలారం లో గలా క్రౌన్ గోదాం లో బీహార్ వలస కార్మికుడు రవిశంకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో తీవ్రమైన పరిస్థితి లో ఉన్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు , తోటికార్మికులు అధ్యక్షులు జనంపల్లి కమల్ మరియు చంద్రశేఖర్ గార్లకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన వెంటనే క్రౌన్ […]

Continue Reading

కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకుందాం … చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు: అందరం కలిసికట్టుగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .శనివారం చిట్కుల్ గ్రామాల్లో వార్డు 2,3,5 ల లో సీసీ రోడ్లు కు, గ్రామ ఉప్ప సర్పంచ్,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ,నారాయణ రెడ్డి వార్డు సభ్యుల తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్లు లకు శంకుస్థాపన , గ్రామంలో ఏదైనా […]

Continue Reading

గడువులోగా ఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తి చేయండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్చెరు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల పురోగతి పై అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా […]

Continue Reading

అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్ ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పడే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఛైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం […]

Continue Reading

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో […]

Continue Reading

పరిపాలన వికేంద్రీకరణ ద్వారా వేగంగా అభివృద్ధి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్చెరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలు చేపట్టి దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో ని పల్లె ప్రకృతి వనం లో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే […]

Continue Reading