ఈటెల గెలుపు పట్ల హర్షం ముదిరాజుల విజయోత్సవ సంబరాలు

మనవార్తలు, పటాన్ చెరు : ముదిరాజ్ జాతి బిడ్డను కనుకనే నన్ను పార్టీలో ఇముడనీయక్కుండా కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారని ఏది ఏమైన హుజూరాబాద్ గడ్డమీద గెలిచి తీరుతానని ప్రతినభూని మధ్యంతర ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయo సాధించిన సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ లు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు బైక్ ర్యాలీ తీసి జై ఈటెల జై జై ఈటెల అంట్టు నినదిస్తూ ధన పోరులో ఒక సామాన్యుడు ఈటెల […]

Continue Reading

ఈటెల గెలుపు పట్ల హర్షం

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మక్తమహబూబ్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సందర్బంగా స్వీట్లు పంచుకొని సంబరాలను అంబరన్నాంటించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల లక్ష్మాన్ ముదిరాజ్,గంగారాం మల్లేష్, జాజేరావు శ్రీను,జాజెరావు రాము,అంజయ్య,సోనూకుమార్ యాదవ్, రాజేందర్ వర్మ,గోపినాయుడు,నరేష్ చారి, దుర్గేష్, బి. రమేష్, జి. నారాయణ, జి. వెంకటేష్, రాజు, నాని, […]

Continue Reading

శ్రీ సత్య సాయి సేవా సమితి ,బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలోపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ వారు, అల్ ఇండియా బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలో మియాపూర్ ప్రాంతం లో పేదలు నివాసం ఉంటున్నా ఓంకార్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, కాలనీలలో ముఖ్యం గా ఓంకార్ నగర్ బస్తి లో నివాసం ఉంటున్న పేదలను, వృద్దులను గుర్తించి వారం రోజులకు సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు కారం, ఆయిల్ […]

Continue Reading

గీతం ఫార్మశీ స్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో డాక్టర్ అకినో వ్యవస్థాపకుడు జ్ఞానేశ్వర్ జాదవ్

రోగ్య సంరక్షణలో కృత్రిమమేథ కీలకభూమిక.. పటాన్ చెరు: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ ( ఏఐ ) కీలక భూమిక పోషిస్తోందని బ్రిటన్కు చెందిన డాక్టర్ అకినో ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ జాదవ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ మంగళవారం ఏర్పాటుచేసిన ఆతిథ్య ( వర్చువల్ ) ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , భవిష్యత్తులో కృత్రిమ మేథ ద్వారా మెరుగైన వైద్యం , చికిత్సా విధానాలతో రోగి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు . అంతేకాక […]

Continue Reading

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు ఈ సందర్భంగా […]

Continue Reading

టీఆరెస్ పార్టీ లో చేరిన పలువురు యువకులు కండువా కప్పిపార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

మనవార్తలు , శేరిలింగంపల్లి : టీఆరెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పలువురు యువకులు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరికెపుడి గాంధీ నేతృత్వంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో రావులకొల్లు గోవింద్, పురిడి కృష్ణ మరియు యూత్ శివ రాజ్,సంతోష్ రాజ్, రామకృష్ణ, హరికృష్ణ, హరిశంకర్, సాయిదీప్, అజయ్, శివ, శరత్ యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. […]

Continue Reading

నేత్ర వైద్యంలో మనమే మేటి – బీ ఆప్తోమెట్రీ తరగతుల ప్రారంభోత్సవంలో శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ భరద్వాజ

పటాన్ చెరు: నేత్ర వైద్యంలో ప్రస్తుతం భారతీయులే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని, పశ్చిమ దేశాలు కూడా మననెపై చూస్తున్నాయని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోని బ్రయిన్ హోల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్తోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ డెరైక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆర్.భరద్వాజ్ చెప్పారు. పటాన్ చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆస్తోమెట్రీ తొలి బ్యాచ్ ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ప్రణాళికాబద్ధంగా పటాన్ చెరు అభివృద్ది ఎమ్మెల్యే జిఎంఆర్

86 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పటాన్చెరు పటాన్చెరువు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణం నుండి శాంతినగర్ కాలనీ లో 86 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో తెలంగాణ లో నిరుపేదలకు మెరుగైన వైద్యం

మనవార్తలు ,రామచంద్రపురం: పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ పేదింటి పెద్ద కొడుకు ల వ్యవహరిస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన షేక్ రాఫిక్ కి 60000 వేల రూపాయలు, నాందేవ్ కు 32000 రూపాయలు,ఫెన్సింగ్ ఏరియా కి చెందిన గోపాల్ కు 28000,ఎస్. ఎన్ కాలనీ కి చెందిన భార్గవ కు 16000,అశోక్ నగర్ కు చెందిన సత్యనారాయణ […]

Continue Reading

ఘనంగా డబ్ల్యు.హెచ్. ఆర్. ఏ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రెండో వార్షికోత్సవ వేడుకలు మియపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సీఈవో సురేష్ రెడ్డి లు పాల్గొని కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ […]

Continue Reading