బీజేపీలొ చేరిన పటాన్చెరు కాంగ్రెస్ మహిళలు

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో బిజెపి నాయకులు రవీంద్ర నాయక్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీకీ చెందిన మహిళలు బిజెపి పార్టీ లో చేరారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.బిజెపి పార్టీ ప్రవేశపెట్టే పధకాలకు, ఎస్అర్ ట్రస్టు చెసే సేవలకు ఆకర్షితులై స్వచంధంగా పార్టీ లో చేరటం చాలా సంతోషం అని అన్నారు. సీఎం కేసీఆర్ బ‌డుగు బ‌ల‌హీన వర్గాల‌ను ప‌క్క‌కుపెట్టి దొర‌ల తెలంగాణ‌గా […]

Continue Reading

ఆపదలో ఉన్న వారిని అందుకుంటున్న నీలం మధు ముదిరాజ్

గుమ్మడిదల ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సంపంగి జములమ్మ భర్త లక్ష్మయ్యల కుమారులు ఇద్దరు గత నెల క్రితం నరసింహ, సంతోష్ అనే యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే తన భర్త అయినటువంటి లక్ష్మయ్యకు కాళ్లు చేతులు పడిపోయాయి . ఆపదలో ఉన్నారని […]

Continue Reading

కోటి దీపోత్సవం లో పాల్గొన్న కొండాపూర్ కోలాటం టీమ్

మనవార్తలు శేరిలింగంపల్లి : కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ కి చెందిన నిర్మల కోలాటం గ్రూప్ సభ్యులు కోలాటo మాస్టర్ ప్రణవ్ గణేష్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. తమ కోలాటo కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రoలోనే ఎంతో ప్రతీస్తాత్మకంగా నిర్వహించే కోటిదీపోత్సవం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంతమంది పాల్గొనే పవిత్రపైన దీపోత్సవంలో పాల్గొని తమ కళా ప్రదర్శన […]

Continue Reading

తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ గా డాక్ట‌ర్ ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ నాల్గవ సారి ఎన్నిక

హైదరాబాద్ నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ గా డాక్ట‌ర్ ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. స‌భ్యుల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం రామకృష్ణ గౌడ్ కే మ‌రోసారి ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది.తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ పాల‌క‌మండ‌లిలో 30 మందితో కూడిన కొత్త పాల‌క వ‌ర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. క‌రోనా స‌మ‌యంలో […]

Continue Reading

తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ

నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు తెలంగాణ ఉద్యమానికి ఆది గురువైన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేయనున్న బాపూజీ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

సీఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేత

మనవార్తలు , శేరిలింగంపల్లి : కోకా కోలా కంపెనీ లో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ అనే కార్మికుని మేనకోడలుకు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్సింగ్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 26 వేల రూపాయలు చెక్కు […]

Continue Reading

నూతన యాప్ ప్రారంభించడం అభినందనీయం – జయేష్ రంజన్

మనవార్తలు , శేరిలింగంపల్లి : డిజిటల్ మార్కెటింగ్ మరియు వ్యాపార దక్షత లో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శ్రీనివాస్ చే రూపొందించిన మొట్టమొదటి తెలుగు బిజినెస్ మొబైల్ ఆప్ శ్రీనివాస్. బి ఎల్ జెడ్ ను శనివారం తెలంగాణ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా ప్రారంభిoచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ ఈ విన్నూత్న ప్రయత్నాన్ని మెచ్చుకొని శ్రీనివాస్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియ జేశారు. […]

Continue Reading

ఇండియన్ పేటెంట్ జర్నల్ లో గీతం ప్రొఫెసర్ డిజైన్ ప్రచురణ

పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘా రూపొందించిన డిజైన్ పేటెంట్ ప్రముఖ ఇండియన్ పేటెంట్ జర్నల్ లో ప్రచురితమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పేటెంట్లు, డిజెన్లు, ట్రేడ్మార్క్ ల కంట్రోలర్ జనరల్ దీనిని ఆమోదించినట్టు శనివారం వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ ను గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ […]

Continue Reading

కేఎన్ క్లేవ్ లో జరుగుతున్న అక్రమాలకపై లోకాయుక్తలో పిర్యాదు

మనవార్తలు శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్‌క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని […]

Continue Reading

తెలంగాణ రాష్ట్రంలో బహుజ‌న స‌మాజ్ పార్టీని బ‌లోపేతంచెయ్యాలి

మనవార్తలు ,ప‌టాన్ చెరు బ‌హుజ‌నుల రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా బీఎస్సీ కార్య‌చర‌ణ ప్ర‌ణాళిక ఉంటుంద‌ని బీఎస్సీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్, స‌తీష్ లు అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వర్గంలోని రామ‌చంద్రాపురంలో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమంలో బీఎస్పీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్ ఆధ్వర్యంలోతెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో చేరారు. జిల్లా అధ్య‌క్షులు జి.స‌తీష్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. […]

Continue Reading