గీతం స్కాలర్ అమరావతికి డాక్టరేట్ ‘….

మన వార్తలు ,పటాన్‌చెరు: విషపూరిత రంగులు , వాటి జీవసంబంధ కార్యకలాపాల తొలగింపు కోసం మిశ్రమ లిగాండ్ – ఆధారిత లోహ సేంద్రియ పద్ధతిలో రసాయన సమ్మేళనం మిశ్రమాల సంశ్లేషణ , వర్గీకరణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి . అమరావతిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న […]

Continue Reading

కరోనా థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..?

  దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం […]

Continue Reading

కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

మనవార్తలు ,విజయవాడ: పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి రూ.22.5లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడి, 50 కిలోల ప్రమాదకర రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం […]

Continue Reading

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలి_భట్టి

 మనవార్తలు  , హైదరాబాద్‌: రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే […]

Continue Reading

ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ

మరో ఎనిమిది గిన్నిస్ రికార్డ్ ల లక్ష్యంగా ప్రదర్శన పటాన్‌చెరు: ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో ఎనిమిది రికార్డులు లక్ష్యంగా మంగళవారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవ లతో కలిసి ఆరెగామీ పేపర్ తో రూపొందించిన 2,000 నెమళ్ళు, 1,600 కుక్కలు, 5,500 బూరెలు, 6,000 […]

Continue Reading

వివాహానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మన వార్తలు ,పటాన్‌చెరు ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.పటాన్చెరు మండలం,చిన్నకంజర్ల గ్రామం లో ఉండాడి అనుసూజ.లక్ష్మయ్య గారి కూతురి వివాహానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎం యువసేన సభ్యులు ఎమ్ .దుర్గేశ, బి .వెంకటేష్, […]

Continue Reading

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

మన వార్తలు ,పటాన్‌చెరు: పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వారు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ అందరిలానే […]

Continue Reading

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం….ఢిల్లీలో అధికారులతో మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు, ఎంపీల భేటీ

మన వార్తలు  కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు చెందిన అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు గారు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు . ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో వారు చర్చించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని ఇటీవల […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు

మన వార్తలు ,నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు […]

Continue Reading

విద్యార్థికి బాసటగా నిలిచినా _ఎండిఆర్ ఫౌండేషన్

మన వార్తలు ,పటాన్‌చెరు: ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ చేయూతనందించి.మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు  విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డికి 20 వేల రూపాయలు సహాయం అందజేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన విద్యార్థి పటాన్ చెరులో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అతనికి […]

Continue Reading