డిజైర్ సొసైటీ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, మరియు అధ్యక్షులు వారి పిలుపుమేరకు బొల్లారం డిజైర్ సొసైటీ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అరటి పండ్లు,బిస్కెట్లు మరియు నిత్యావసరాలు, ఇవ్వడం తోపాటు,పిల్లలతో కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజిపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు రజనీకాంత్, బొల్లారం యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి ఇమ్రాన్, రేవంత్ సైన్యం అభిమానులు అల్తాఫ్, […]

Continue Reading

అతి త్వరలో బీరంగూడ-కిష్టారెడ్డిపేట రహదారి ప్రారంభం

నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్ బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట అవుటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి పనులు పూర్తి కావచ్చాయని, అతి త్వరలో రహదారిని ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ లతో కలిసి రహదారి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ […]

Continue Reading

కేటీఆర్‌లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్‌

హైదరాబాద్‌ : కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్‌ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు […]

Continue Reading

కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు.. కార్తీక దీపదానాలు

కర్నూల్: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల  నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల కు అలంకార దర్శనాలు క ల్పించడంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవోలకు   అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెల్లవారుజుమున కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీపదానాలు చేశారు. […]

Continue Reading

అమీన్పూర్ మండలం లో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు , అమీన్పూర్ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట, వడక్ పల్లి, దాయర, బొమ్మన్ కుంట, గండిగూడెం గ్రామాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరత ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, మహిళా మండలి భవనాలను జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు….

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని పొందారు . ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . ఇంతకు మునుపు ‘ అమెరికన్ […]

Continue Reading

రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ సంఘం ఎన్నిక

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ మరియు కల్చరర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం రోజు ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా తులసిరాం, జనార్దన్, రాఘవ రెడ్డి లు వ్యవహరించగా నూతన అధ్యక్షులుగా జూపల్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు గా ఎం, వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గా సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా రేణుక, ట్రెజరర్ గా రామ మూర్తి లు ఎన్నికవ్వగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు […]

Continue Reading

ఈటెల రాజేందర్ ను సన్మానించిన ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సన్మానించారు.గత 6 నెలల నుండి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి ,ఇబ్బందులు పెట్టినా ఎంతో దైర్యం గా నిలబడ్డా నేత ఈటెల రాజేందర్ అని. హుజూరాబాద్ ప్రజలను ఎంతో బయబ్రాoతలకు గురి చేసినా,బెదిరించినా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈటెల రాజేందర్ ను భారీ మెజరిటి తో గెలిపించిన హుజూరాబాద్ […]

Continue Reading