శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు
పటాన్చెరు కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన సంస్థలు ,వ్యక్తులను సన్మానించి , అవార్డులతో సత్కరించుకోవడం మన సాంప్రదాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు .హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మగాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు అని సంస్థ ఛైర్మన్ బలరాం అన్నారు . గత ఐదేళ్ళుగా […]
Continue Reading
 
		 
		