పాత గుటికే చేరుతున్న :రవీంద్ర నాయక్ ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు.
రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మహిళా నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి సమక్షంలో అర్.సి పురం ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు రవీంద్ర నాయక్ బిజెపి పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్భం గా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశం లో నరేంద్ర మోడి ప్రవేశపెడుతున్న పధకాలు మరియు ఎస్ అర్ ట్రస్టు ఛైర్మన్ అంజిరెడ్డి చెసే సేవలు మరియు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంకు ఆకర్షితులై బిజెపి […]
Continue Reading
 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		