పాత గుటికే చేరుతున్న :రవీంద్ర నాయక్ ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు.

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మహిళా నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి సమక్షంలో అర్.సి పురం ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు రవీంద్ర నాయక్ బిజెపి పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్భం గా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశం లో నరేంద్ర మోడి ప్రవేశపెడుతున్న పధకాలు మరియు ఎస్ అర్ ట్రస్టు ఛైర్మన్ అంజిరెడ్డి చెసే సేవలు మరియు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంకు ఆకర్షితులై బిజెపి […]

Continue Reading

కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్దం

రామచంద్రాపురం, మనవార్తలు : ఎల్బీనగర్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల పైన నాయకుల పైన లాఠీచార్జి నిరసనగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెల్లాపుర్ మునిసిపాలిటీ ఇంద్రానగర్ లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ లు దహనం చేసిన తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ […]

Continue Reading

వైద్య చికిత్సకు కృష్ణ మూర్తి చారి ఆర్థిక సాయం

రామచంద్రాపురం :: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రపురం వాస్తవ్యులైన దినేష్ చారి కాలు ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం అడగడంతో కృష్ణమూర్తి చారి తన వంతు సహాయంగా 5,121 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని అదుకోవాదానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. […]

Continue Reading

ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్చెరు విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, కార్యక్రమ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.   […]

Continue Reading

దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే జిఎంఆర్

నినాదాలతో దద్దరిల్లిన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పటాన్చెరు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరేలా చూడాల్సిన గురుతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, సర్కిల్ […]

Continue Reading

కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 6 వ అవార్డ్

రామచంద్రాపురం, మనవార్తలు : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లోని -శ్రీ పొట్టి శ్రీరాములు కళాభవన్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

Continue Reading

వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టం కామిక్షి భాస్కర్ల

హైదరాబాద్ వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2021 సాయి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ తాజ్ కఈష్ణలో ఏర్పాటు చేసిన జక్ జువెలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్ తెలిపారు. దేశంలోని సుప్రసిద్ద అభరణాల వరక్తలు తమ సరికొత్త డిజైనరీ అభరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినట్లు […]

Continue Reading

ఆడపడుచులకు బతుకమ్మ సారె బతుకమ్మ చీరల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం తెలంగాణలో మహిళలందరూ ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని […]

Continue Reading

కార్మికులకు అండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదినం సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న 71 మంది కార్మికులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading

జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, ఆల్విన్ కాలనీ, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు […]

Continue Reading