సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు: సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం…

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం… పటాన్ చెరు: ఇంటి నుండి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మనోహర్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన మనోహర్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు […]

Continue Reading

74 ఏళ్ళ వయస్సులో పీహెచ్డీ…డాక్టర్ సుబ్బారావు తులసి

పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 12 వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది . డాక్టర్ సుబ్బారావు తులసి , తన 74 వ యేట మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు . జీహెచ్ బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్ బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి , దాని ఫలితం ( ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన ) […]

Continue Reading

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు: – గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్ – 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన -13 మందికి బంగారు పతకాలు హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ […]

Continue Reading

గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ […]

Continue Reading

17వ తిరుమల పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తబృందం అధ్యక్షులు సీసాల రాజు 17వ తిరుమల తిరుపతి పాదయాత్రను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం 11 మందితో కూడిన భక్త బృందం 17 వ పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ….వెంకటేశ్వర స్వామి […]

Continue Reading

వివాహా భోజనానికి బియ్యం వితరణ

రాంచంద్రాపురం : అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని నమ్మిన కృష్ణమూర్తి చారి వివాహనికి సరిపడా బియ్యాన్ని దానం చేశారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున బీరంగూడ వాస్తవ్యులైన శ్రీనివాస్ చారి మరదలి వివాహ భోజనానికి 150 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో […]

Continue Reading

17 వ తిరుమల మహా పాదయాత్ర…

తిరుమల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ… పటాన్ చెరు: కరోనా మహమ్మారి తగ్గి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండా లని , సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని శ్రీవేంకటేశ్వర స్వామి భక్తబృం దం ఆధ్వర్యంలో తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సీసాల రాజు ముదిరాజ్ తెలిపారు. 17 వ తిరుమల మహా పాదయాత్ర… బుధవారం పట్ట ణంలోని జేపీ కాలనీలో 17 వ తిరుమల మహా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ ఈ […]

Continue Reading

50 మంది లబ్ధిదారులకు 16 లక్షల 55 వేల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన 16 లక్షల 50 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి […]

Continue Reading

దేవాలయ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో నూతనంగా నిర్మించతలపెట్టిన సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబిక భవాని దేవాలయాల భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ట్లు తెలిపారు. సొంత నిధులతో పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ గావించడంతో పాటు నూతన ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుటివారికి సేవ చేయడం తో పాటు, దైవభక్తిని […]

Continue Reading