ఆధ్యాత్మిక బోధనల ద్వారా దేశ భక్తిని పెంపొందించ వచ్చు..

జాహీరాబాద్: కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలోని ఔదుంబరా అలయములో పరమ పూజ్య శ్రీ శ్రీ హవా మల్లినాధ్ మహారాజ్ ని శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,దర్శించుకున్నారు.ప్రజలని ఆద్యాత్మక బోధన ద్వారా దేశ భక్తి ని పెంపొందించి అన్నిమతముల సారం ఒక్కటే అని అది శాంతి, మన ఐక్యత, సోదర భావం కలిగి ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశ్యంతో జై భారత్ సేవాసమితిని స్తాపించి సేవా కార్యక్రమాలతో పేద ప్రజల ని ఆదుకున్నారు అని వారి […]

Continue Reading

ఆర్ కృష్ణయ్యను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం…

శేరిలింగంపల్లి: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఈ నెల 23, 24 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతు తెలపాలని కోరుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి చారి, బచ్చల పద్మ చారి, పొన్నాల శ్యామ్ చారి,రాజేందర్ చారి లు బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు […]

Continue Reading

బీసీ సంఘాలు ఏకం కావాలి – తెనుగు నర్సింలు…

హైదరాబాద్: బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ […]

Continue Reading

పెళ్లికి గోదావరి అంజిరెడ్డి ఆర్థిక సాయం

రామచంద్రపురం రామచంద్రపురం పట్టనలొ బిజెపి రాష్ట్ర మహిళ నాయకురాలు అంజిరెడ్డి గారి నివాసం నందు జిన్నారం గ్రామానికి చెందిన కీ.శే బుక్క వెంకటేశం గారి క్కుమార్తెకు పెళ్లి చీర మరియు 10000/- రు అందించిన ఎస్ అర్ ట్రస్టు చైర్మన్ గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమలో అమె మాట్లాడుతూ ఎస్ అర్ ట్రస్టు పేదలకు ఎల్లప్పుడు అందుబాటులొ ఉంటుందని గత 20సం లనుండి సేవలు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమలో బుక్క శ్రీనివాస్,శ్రీకాంత్,రాగం బిక్షపతి,మల్లేష్,కనకరాజు తదితరులు […]

Continue Reading

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు మత సామరస్యానికి, త్యాగనిరతికి మొహర్రం పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి నిర్వహించుకునే […]

Continue Reading

త్వరలో పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సి ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రారం శంకర్

పటాన్ చెరు: పటాన్ చెరు త్వరలోనే పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సీ ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లా మండల స్థాయి కమిటీలు వేణు ఉన్నట్లు చెప్పారు.ఈ […]

Continue Reading