ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే… – ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు – అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు – ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. […]
Continue Reading