WWW.ZEROCO.DE/SUPER100

హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు

 కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు… హైదరాబాద్:   ఐటీ అప్లికేషన్స్‌ అభివృద్ది చేసేందుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది . హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరో కోడ్ ఇన్నోవేషన్ సంస్థ ఐఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో సూపర్ 100 పేరుతో కొత్త కోర్సును రూపకల్పన చేసింది. పది రోజుల కాలవ్యవధిగల ఈ కోర్సు నో కోడ్ టెక్నాలజీ […]

Continue Reading

పశ్చిమ బెంగాల్‌లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్

పశ్చిమ బెంగాల్‌లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపైదాడులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నాయుకుల తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు .శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుశ్రీధర్ రావు , బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కోవిద్ నిబంధనలు పాటిస్తూ తమ నిరసనను తెలిపారు . పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకుపార్టీ బలపడిందని..దీన్ని […]

Continue Reading

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్…

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ … పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంద్రేశం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరు నెలల పాటు జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించడం తో బుధవారం గ్రామ పంచాయితీలో ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వార్డు సభ్యులలో సీనియర్ […]

Continue Reading

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల మధ్య అనుసంధాన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నందిగామ నుండి బానూరు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన […]

Continue Reading

సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్…

సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్… – కొండల్ కు సర్టిఫికెట్ అందజేత పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే కొండలు కు ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ చెందిన ప్రణవి ఫౌండేషన్ నిర్వాహకుడు జైన్ కొవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్ట్ ల,వ్యాక్సినేషన్ వద్ద డాటా ఎంట్రీ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కొండల్ సేవలను గుర్తించి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కొండల్ […]

Continue Reading

మాస్కే శ్రీరామ రక్ష….

మాస్కే శ్రీరామ రక్ష…. -డాక్టర్ జీవీఎస్‌ రావు హైదరాబాద్ సిి : భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు . హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్‌ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్‌ బాటిల్స్‌, ఆహార పదార్థాల […]

Continue Reading

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ …

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ … -అర్జిత సేవలు నిలిపివేత పటాన్‌చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం నుండి అర్జిత సేవలు నిలిపివేసినట్లు సమాచారం.ఈ విషయం పై ఆలయ ఈఓ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు . అయితే ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన అర్చకులు భయంలో పడ్డారు . ఎక్కడ వారు కూడ కరోనా […]

Continue Reading
కో హెల్ప్ యాప్ ,corona co help, kalicharan ias

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం లాంటింది -కాళీ చరణ్

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం …. -కాళీ చరణ్ హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్‌ బెడ్స్, అంబులెన్స్‌, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్‌ సమాచారం యాప్‌లో అందుబాటులో […]

Continue Reading

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి… – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు పటాన్ చెరు: రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ […]

Continue Reading

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, లియకత్ అలీ, అజ్మత్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading