చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం…

చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం­…. ఏమిటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం.. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోటిలో వేసుకుని వెళ్ళటం మంచిది. ఉమ్మిని మింగకుండా వెలివేయడం ద్వారా కరోనా వైరస్ నోటిలోకి ప్రవేశించదని చెప్తున్నారు.. ఆయుర్వేద నిపుణులు జోకబ్ రైమండ్. తొలుత కరోనా వ్యాపించినప్పుడు సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి క్రేజ్ ఉండేది. భారతీయ వైద్యం ప్రకారమే కరోనాను తరిమికొట్టడం సాధ్యమని తేలింది. అలా కరోనాను నియంత్రించే ఆయుర్వేద చిట్కాలు వెలుగులోకి వచ్చాయి. […]

Continue Reading

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి… ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్ -సీఎం కేసీఆర్ కు లేఖ – చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి -జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక […]

Continue Reading

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం….

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం… – టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు! -ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ -ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్ -కాదని నిరూపించాలని సవాలు విసురుతూ లేఖ రాసిన టీటీడీ రామబంటు హనుమంతుడి జన్మస్థలం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఆయన పుట్టుకపై టీటీడీ ,శ్రీహనుమద్ తీర్థ ట్రస్ట్ మధ్య నెలకొన్న వివాదం పై చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటక కిష్కింధలోని శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ […]

Continue Reading

టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట!

టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట! కుటుంబ సభ్యులు అందరి బ్రష్‌లు ఒకే దగ్గర ఉంచొద్దు పేస్టులు కూడా వేర్వేరుగా వాడడం మంచిది 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న మౌత్‌వాష్ పుక్కిలించడం మేలు కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పళ్లు తోముకునే టూత్ బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాలు లేకుండానే కొందరు కరోనా బారినపడుతున్నారని, ఆ విషయం తెలియని వారు అందరి బ్రష్‌లతో కలిపే వాటిని కూాడా పెట్టడం […]

Continue Reading

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…. – ఎమ్మెల్సీ కవిత – కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం మనవార్తలు, మియాపూర్ : హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి […]

Continue Reading

పేదలకు ఉచితంగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ…

పేదలకు ఉచితంగా మాస్కులు ,శానిటైజర్లు పంపిణీ… మనవార్తలు, మియాపూర్ : శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్, ట్రేడ్ యూనియన్ నాయకులు, బాలింగ్ సత్తయ్య గౌడ్ 11 వ వర్ధంతి సందర్భంగా. ఆయన కుమారుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రజా సేవ చేశారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా , ఆయన చేసిన సేవలను స్మరిస్తూ శనివారం […]

Continue Reading

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి…

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి… – ఎక్కడ దొరుకుతాయి…???? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది….ఈ నేపథ్యంలో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు….. ప్రభుత్వ ఆసుపత్రి వివరాలు…… టిమ్స్‌, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్‌ – 9392249569, ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌ – 7702985555 జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 8008553882 ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ – 9849902977 మిలిటరీ హాస్పిటల్‌, తిరుమలగిరి – 7889529724 నిలోఫర్‌ హాస్పిటల్‌ […]

Continue Reading

కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత…

కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత.. హైదరాబాద్: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రాపురం అధ్యక్షుడు , పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ , విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రచారకులు రవీంద్ర చారికి రూ . 10 , 121 ఆర్థికంగాసాయంగాఅందించారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం […]

Continue Reading

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత… మన వార్తలు రెగోడ్ : పేదవారి పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద మామా లాగా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం అని సిందోల్ గ్రామ సర్పంచ్ జంగం మంజుల నాగయ్య స్వామి, ఉపసర్పంచు ఆవుటి కృష్ణ ముదిరాజ్ లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలనుసారం శనివారం రోజు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కలు తెనుగు లక్ష్మీ, కుమ్మరి జ్యోతమ్మ, మక్త మాలన్బి. […]

Continue Reading

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…  శేరిలింగంపల్లి : సమాజ సేవ చేయాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఫీజ్ పెట్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చేతుల మీదుగా N-95 మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్షిన్ తీసుకోవాలని, వైద్యులకు సహకరించాలని కోరారు. ఒకరి పై ఆధారపడకుండా వ్యక్తిగత […]

Continue Reading