ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత… పటాన్ చెరు: పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ […]

Continue Reading

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక..

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికలో పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. స్మశాన వాటిక ప్రాంగణంలో మౌలిక వసతులు సైతం పూర్తి […]

Continue Reading
KALICHARAN

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి… -జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ హైదరాబాాద్: జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ […]

Continue Reading

ఘనంగా బసవేశ్వరుడి జయంతి….

ఘనంగా బసవేశ్వరుడి జయంతి… పటాన్ చెరు: విశ్వ గురువు శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 888 వ జయంతి వేడుకలు పటాన్ చెరులో ఘనంగా జరిగాయి. బసవేశ్వర సేవాసమితి, పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పొగాకు బస్వేశ్వర్ మాట్లాడుతూ…12వ శతాబ్దంలోనే కుల మత వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త […]

Continue Reading
BLACK FOUNGS

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్ హైద‌రాబాద్ కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా […]

Continue Reading

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు… పటాన్ చెరు : అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు. అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు […]

Continue Reading

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు….

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు… -ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పటాన్‌చెరు : జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల […]

Continue Reading

జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ… పటాన్ చెరు: జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త ఎట్టయ్య డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణ పరిధిలోని ఫ్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాల విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు . అనంతరం జలగారి ఎ ట్టయ్య మాట్లాడుతూ….. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు ఆశా వర్కర్లు పోలీసు వాళ్లు వీరు తమ ప్రాణాలకు పణంగా పెట్టి […]

Continue Reading

హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!

హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం! సడన్ గా లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల కార్మికులు ఎలా వెళ్తారు? వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది సాయంత్రం వేళల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా? తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాసేపట్లో లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది. మరోవైపు హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు… – ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ పటాన్ చెరు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల […]

Continue Reading