మనవార్తలు , శేరిలింగంపల్లి :
భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా హానరరీ కౌన్సిల్ గా సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ను నియమించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి, ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి,కోశాధికారి ర్యాలమడుగు శంకరాచారి,ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధు పంతులు,వడ్ల రాజేందర్ చారి, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…