SINDHU ADARSH REDDY

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు : సింధూ ఆదర్శ్ రెడ్డి

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు : సింధూ ఆదర్శ్ రెడ్డి వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వద్దంటూ భారతి నగర్ కార్పొరేటర్ ఆదర్శ రెడ్డి అన్నారు. కాలనీలో అపరిశుభ్రమైన నెలకొనడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు .భారతి నగర్ కార్పొరేటర్వెన్నవరం సింధు ఆదర్శ్‌రెడ్డి LIG లోని వార్డ్ ఆఫీస్ లో GHMC, AMOH రంజిత్ సింగ్,శానిటేషన్‌ సిబ్బంది తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.   […]

Continue Reading