రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు   తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత కీర్తిశేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 10వ వర్ధంతిపురస్కరించుకుని భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,ఎల్. ఐ. జి లో గల వార్డ్ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు అని గుర్తు […]

Continue Reading

సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి

సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి రామచంద్రాపురం పట్టణం సాయి నగర్ కాలనీ వెల్ఫర్ సొసైటీకి ఎస్ అర్ ట్రస్ట్ ఛైర్మన్ అంజిరెడ్డి గారి సహకారం తో కాలనీ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి వాటర్ కూలర్ ని అందజేశారు.అనంతరం దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ సొసైటీ సభ్యులంతా కలిసి కట్టుగా పనిచేసి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్ ఆర్ ట్రస్ట్ […]

Continue Reading

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి… – బిజెపి నాయకులు బలరాం పటాన్ చెరు: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని బీజీపీ నాయకులు బలరాం అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ… కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 4 లక్షల 46 వేల 169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులివ్వాలని రాష్ట్ర […]

Continue Reading

కరోనాతో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్

 కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్ హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన   అక్రమ్ పది రోజుల క్రితం  కరోనా వ్యాధి బారిన పడి  అనారోగ్యంతో  మరణించారు.  ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్  చైర్మన్ అబ్దుల్ ఖదీర్  వారి కుటుంబానికి  వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ […]

Continue Reading