ఘనంగా ముగిసిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ
విజేతలకు బహుమతులు అందజేసిన గూడెం విక్రమ్ రెడ్డి అమీన్పూర్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంచుతాయని టిఆర్ఎస్ యువ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రారంభించిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విక్రమ్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు […]
Continue Reading