ఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నిక
హైదరాబాద్ జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏబీజేఎఫ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్, సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), […]
Continue Reading