సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు: సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

ఆధ్యాత్మిక బోధనల ద్వారా దేశ భక్తిని పెంపొందించ వచ్చు..

జాహీరాబాద్: కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలోని ఔదుంబరా అలయములో పరమ పూజ్య శ్రీ శ్రీ హవా మల్లినాధ్ మహారాజ్ ని శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,దర్శించుకున్నారు.ప్రజలని ఆద్యాత్మక బోధన ద్వారా దేశ భక్తి ని పెంపొందించి అన్నిమతముల సారం ఒక్కటే అని అది శాంతి, మన ఐక్యత, సోదర భావం కలిగి ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశ్యంతో జై భారత్ సేవాసమితిని స్తాపించి సేవా కార్యక్రమాలతో పేద ప్రజల ని ఆదుకున్నారు అని వారి […]

Continue Reading

బీసీ సంఘాలు ఏకం కావాలి – తెనుగు నర్సింలు…

హైదరాబాద్: బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ […]

Continue Reading
MAHIPAL

ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్ చెరు పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీ లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన చర్చి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని తద్వారా వ్యాధులను […]

Continue Reading

హరితహారం తో సమృద్ధిగా వర్షాలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం […]

Continue Reading

అభివృద్ది పనులకు శంకుస్థాపన…

అభివృద్ధి పథంలో పటాన్ చెరు… – మేయర్ గద్వాల విజయలక్ష్మి రామచంద్రపురం: సమిష్టి సహకారంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శాసన మండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, బల్డియా మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల […]

Continue Reading