హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….
హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది…. – ఈటల రాజేందర్ హైదరాబాద్: హుజురాబాద్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందని… ఇది కురుక్షేత్రయుద్ధం గా అభివర్ణించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ . 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. అధికారంలో ఉన్న నాడు,లేని నాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పని చేసి ప్రజల మెప్పు పొందాని ఈటల అన్నారు.నియోజకవర్గ ప్రజలు బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని..పెళ్ళిళ్ళు జరిగి రెండు […]
Continue Reading