బండి సంజయ్ యాత్రలో హనుమంతుడి వేషాధారణతో ఆకట్టుకున్న గోపి

శేరిలింగంపల్లి : బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర‌లో శేరిలింగంప‌ల్లికి చెందిన క‌ళాకారుడు హ‌నుమంతుడి వేష‌ధార‌ణలో సంద‌డి చేశారు. పీఏ న‌గ‌ర్‌లో నివాసం ఉండే గోపినాయ‌కుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్ట‌ర్‌. అదేవిధంగా ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) టీం స‌భ్యుడిగా స్థానికంగా సేవా కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా పాల్గొంటుంటాడు. కాగా ప్ర‌జా సంగ్రామ యాత్ర ఆదివారం వికార‌బాద్ జిల్లాలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో గోపినాయుడు హ‌నుమంతుడి వేష‌దార‌ణ‌లో యాత్రికుల‌ను ఆక‌ట్టుకున్నారు. ర‌వికుమార్ యాద‌వ్ గోపిని బండి సంజ‌య్‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ల‌కు […]

Continue Reading

మాధవపురి హిల్స్ లో పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ మాధవపురి హిల్స్ కాలనీ లో ఏర్పాటుచేసిన పార్కు నిర్మాణానికి కాలనీవాసులు స్వచ్చందంగా విరాళాలు అందజేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు మాధవపురి హిల్స్ కాలనీ లో 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో […]

Continue Reading

ఇంటింటా పచ్చదనం నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి :ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి

నందిగామ హరితహారంలో  మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లో హరితహారం కార్యక్రమానికి చైర్మన్ భూపాల్ రెడ్డి తోపాటు,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ […]

Continue Reading