పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మంది లబ్ధిదారులకు 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

  పటాన్చెరు నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం […]

Continue Reading

నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

 డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు లోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో కాలనివాసుల సొంత నిధులతో నిర్మించుకుంటున్న అంతర్గత డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు సమైక్యంగా సొంత నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు . తాను కూడా ఈ పనులకు తనవంతు సహాయం అందిస్తామన్నారు కాలనివాసులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]

Continue Reading