గుల్ మోహర్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో గల గుల్ మోహర్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం నూతన కార్యవర్గాన్ని 18 వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సునీల్ సింగ్, బషీరుద్దీన్ అహ్మద్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహారించి నూతన కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా మోహన్ రావు, రఘువరన్, సతీష్, టి.వి.రావు లు, ప్రధాన కార్యదర్శి గా నిరంజన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శేఖర్ రావు, విశ్వనాథం,వెంకటేశ్వర్లు,నాగన్న, […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి రాయల్ సొసైటీలో సభ్యత్వం

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారికి ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది. సంస్థ అధ్యక్ష – ప్రధాన నిర్వాహకుల సంతకంతో కూడిన సభ్యత్వ పత్రం డాక్టర్ కటారికి అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో విశ్వవ్యాప్తంగా 50 వేల మంది సభ్యులున్నారని, బ్రిటన్ కేంద్రంగా […]

Continue Reading

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పటాన్చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. నిరుపేద కుటుంబం నుండి ప్రారంభమైన అబ్దుల్ కలాం ప్రస్థానం తన మేధాశక్తితో ప్రపంచ స్థాయిలో దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకుని వెళ్లారని […]

Continue Reading