రిపబ్లిక్ డే పెరేడు గీతం విద్యార్థి ఎంపిక…

మనవార్తలు , పటాన్ చెరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు . గణతంత్ర […]

Continue Reading

కేంద్ర ప్రభుత్వం పై మోగిన చావు డప్పు రైతు వ్యతిరేకి బిజెపి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం మన వార్తలు ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతుల ఉసురు తీస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజ మెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభం

పరమత సహనం భారతీయతకు మారుపేరు  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మన వార్తలు ,పటాన్ చెరు: పరమత సహనానికి భారతదేశం మారుపేరని, అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో కలిసిమెలిసి జీవించే ప్రజలు భారతీయులనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ లో నూతనంగా నిర్మించిన చర్చిని స్థానిక ప్రజా ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం […]

Continue Reading

వాహనదారుల సౌకర్యార్థం: కేటీఆర్ ఆర్

అవుటర్ రింగ్ రోడ్డు పై ఎల్ఈడి విద్యుద్దీపాల ప్రారంభం మన వార్తలు ,పటాన్ చెరు: నాడు కాలుష్యానికి కేంద్రం గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందనీ, నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నీ కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన 100 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన […]

Continue Reading

క్రీడాకారులకు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : ఇటీవలవారణాసిలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ షిప్ లో సంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొన్న భారతి నగర్ డివిజన్ ఎం.ఐ.జి కి చెందిన క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం పట్ల ఆనందంఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆనందo చేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిహెచ్ఎల్ ఎం ఐ జి కి చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ […]

Continue Reading

నేత్ర వైద్యంలో మనమే మేటి – బీ ఆప్తోమెట్రీ తరగతుల ప్రారంభోత్సవంలో శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ భరద్వాజ

పటాన్ చెరు: నేత్ర వైద్యంలో ప్రస్తుతం భారతీయులే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని, పశ్చిమ దేశాలు కూడా మననెపై చూస్తున్నాయని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోని బ్రయిన్ హోల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్తోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ డెరైక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆర్.భరద్వాజ్ చెప్పారు. పటాన్ చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆస్తోమెట్రీ తొలి బ్యాచ్ ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పుస్తె మెట్టెల బహుకరణ

చిట్కుల్ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఎన్ ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తె మెట్టెలు బహుకరించారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన బైండ్ల శారద, కృష్ణ దంపతుల కుమార్తె భవాని వివాహం కోసం తమ వంతుగా ఎన్ఎంఎం యువసేన సభ్యులు పుస్తె మెట్టెలు అందించారు. శనివారం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా వధువు కుటుంబ సభ్యునికి పుస్తె మెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ […]

Continue Reading

మెహఫైల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు 

మనవార్తలు- పటాన్ చెరు ఆహారం మనిషి జీవితంలో అత్యంత అవసరం తో పాటు అత్యంత ప్రాధాన్యమైనదని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు. పటాన్చెరు మండల పరిధి ముత్తంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెహఫైల్ బిర్యాని రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ భోజనంలో నాణ్యత పాటిస్తూ అందరి మన్ననలను పొందాలని సూచించారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా కోణంలో కూడా చూడాలన్నారు. […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు పట్టణానికి చెందిన అంజాద్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

బాసర త్రిబుల విద్యార్థినికి 50 వేల ఆర్థిక సాయం….నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు. రోజు కూలీగా […]

Continue Reading